పుట:Peddapurasamstanacheritram (1915).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యుచున్నది వీరితల్లి గొట్టుమూకల నరసరాజు గారి పుత్రికా రత్నమైన నారామబగారని శేషధర్మములనియెడి ప్రబంధములోని "సీ.బంధు లెంచులతాలిమి భూమిదేనికి సాటి సత్పుత్రమహిమ గౌసల్యసాతి యతిదిపోషణమున నన్నపూర్ణకు సాతి పలుకునెర్పున బ్రహ్మపలపతి సాతి యననుపాతివ్రత్యముబ నరుంధతిసాటి వైభవమున శచీవనిత సాటి తతున్నరున్ ముమిత్రాదేవికిని సాటి నైర్మల్యమున సురనదికి సాటి యనుచు బంధుజనంబులు వ్నుతి సేయ నలరె శ్రీ గొట్టుమూక్ల కులపయోధి చంద్రుదైనట్టి నరసభూమీంగ్రుపట్టి చారుసద్గుణనికురంబ నారమాంబ"

అను పద్యమువలన వేద్యమగు చున్నది. ఈయన క్రీ.శ. 1555 దవ సంవత్సరమునకు సరియైన యానంద సంవత్సర భాద్రపద బహుళ సప్తమికి సరియైన 364 ఫసలీ మొదలుకుని క్రీ.శ. 1617 వ సంవత్సరమునకు సరియన పరాభవ సంవత్సర్క్వ మార్గశిర బహుళ ద్వితీయులకు నీబదిరొందు సంవత్సరముల రెండు మాసముల ఇరౌవది యైదు దినములు ప్రభుత్వము చేసి 76 సంవత్సరములు జీవించి విగతదేహు లైరని స్థానిక చరిత్రమున దెలుపబడుచున్నది ఈయన సశేషధర్మము అను బ్రబంధము నంకితకు నొంధి యనేకధర్మకార్యము లాచరించినత్లుగా రమ విలాసములొని "సీ.బిరుదామ్నక్పురిని సుస్థ్రముగా నిర్మించె బవులనీటిని బూలు చెౠవు తిరుపతివల్మీకగిరి బూలపల్లెను ఫలవృక్షముల నిలిపె జాల నృహరిగేహతటాక నిక్షేపవనములు కొమరుగా బెద్దాపురమున ననీచె విశ్వనాధకవీంద్ర విరచిత శేషధర్మప్రబంధము సాదరముగ నందె విప్రవంశప్రతిష్టలు వెలయ జేసె బుత్రులను గాంచె నీతిని బుడమి నేలె వత్సవయాంవయమునకు వన్నెదెచ్చె హెచ్చి పేరయతిమ్మధాత్ర్రీశ్వరుండు అను పద్యమువలన బిరుదాంకపుర మనగా బిక్కవోలు. బిక్కవోలు చెౠవు నే డంతగా నుపయోగకారి కాకున్నను గాలువలు త్రవ్వించుటకు బూర్వ మా ప్రాంతమున మిక్కిలి యుపయోగకరమై యుండుటా చేతనే కవి దానిని క్సీరసాగర తుల్య