పుట:Neti-Kalapu-Kavitvam.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం


     
        చారూణ్యవక్రాణ్యపివీక్షితాని,
ఋజూంశ్చ విశ్వాస కృతః స్వభావాన్
        గోపాంగనానాం ముముదే విలోక్య
ఆమంద్రమన్దధ్వనిదత్తతాలం
        గోపాంగనానృత్యమనందయత్ తం" (భట్టి)
        
అని భట్టి తన కావ్యంలో జానపదస్త్రీలను వర్ణించాడు.

"కోశాతకీపుష్పగుళుచ్ఛకాంతిభి
 ర్ముఖైర్వినిద్రో ల్బణబాణచక్షుషః,
 గ్రామీణ వధ్వస్త మలక్షితాజనై
 శ్శిరంవృతీనా ముపరి వ్యలోకయన్,
  గోష్ఠేషు గోష్ఠీకృతమండలాసనాన్
  సనాదముత్థాయ ముహుస్సవల్గతః,
  గ్రామ్యానపశ్యత్ కపిశం పిపాసతః
  స్వగోత్రసంకీర్తనభావితాత్మనః
 
పశ్యన్ కృతార్థైర పివల్లవీజన్
         జనాధినాథం నయయౌవితృష్ణతాం
ఏకాంతమౌగ్ధ్యానవబుద్ధవిభ్రమం
         ప్రసిద్ధ విస్తార గుణైర్విలోచనైః,
ప్రీత్యా నియుక్తాన్ లిహతీస్త్సనంధయాన్
         నిగృహ్య పారీ ముభయేనజానునోః,
వర్ధిష్ణుధారా ధ్వనిరోహిణీః పయ
         శ్చిరన్నిదధ్యౌ దుహతః స గోదుహః,
సవ్రీహిణాం యావదుపాసితుం గతాః
         శుకాన్ మృగైస్తావదుపద్రుతశ్రియాం,