పుట:Kavitvatatvavicharamu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 ద్వితీయ భాగము 1 21

దుస్తరములుకదా! మనసు దుర్భరమైన. ఆరణ్య శాంతి త్రయములు ముక్కాలు మువ్వీసము కృత్రిమ పర్వములు. తక్కినవానిలో నా కవి వ్రాసిన ఫక్కినే విశుద్ధముగ ని కాలము వఱకు వచ్చిన నెవి యును లేవు, గాని సరాసరి కి శుభ్రములని యంగీకరింపఁబడఁ జాలినవి యు. కావ్యక్షోభ నాపాదించు రెండు దుర్విపత్తులందుండుట రసికుల పాపఫలము ! ఎవ్వియన. దుర్యోధనుఁడు పాండవుల నడవికిఁ దో లుట యెుకటి. పండ్రెండేండ్లుగూడ నజ్ఞాతవాస మే విధించియుండినఁ బాండవుల బ్రదు కెట్లయినఁ గానిండు, మనకు వైరస్యములేని కావ్య శ్రవణానందముగల బ్రదుకు దప్పియుండదు . పాండవుల యరణ్య ప్రవేశ ముచే మనకైన ప్రాప్తి యేమని తెల్పుడు ? దానికన్న నెన్నియో మడుంగులు క్లేశకరమగు వర్ణాశ్రమాది లంగూర్చిన మతవిహీన దీర్ఘ ప్రసంగ ప్రవేశము. అరణ్యరోదన మcట! దానికన్ననెనీయొ మడూంగులుకెల దిక్కులేనిది కావ్యములలో వేదాంతరోదన! ఆ ధర్మరాజు శుద్ధముగ వదరు బోతు! బఘులను జూచినదే దండముఁబెట్టి దూర ముగా C దన నీడయైన వారికి సోకనట్లు తొలఁగిపోవుచుండిన నెంత పుణ్యముగా నుండును ! కాలక్షేపార్ధము అడిగిన ప్రశ్నలే యడు గుచు, నుత్తరము లెంత విరుద్ధములు గ నున్న గంగిరెద్దురీతిఁ దల యూ ఁచుచు నాయన సల్లాపములు సలి పె! మన కవి ప్రలాపములు! రెండవ విపత్తు ఏదియుం దురో ఆ భీష్ముఁడు పెద్దమనుష్యుని రీతి గుటుకు మని చచ్చి జన్మసాఫల్యము నొందక కొన్ని నెలలు క్రిందఁ బడి యునికి ! మన గ్రహచారముగాకున్న భారతవీరుల నెల్ల నుత్తముఁడని పొగడ్డఁ గన్న యూతఁడు పరస్పరాసంగత విచారముల నెల్ల మన నెత్తిని గట్టియుండునా ? బుషి సందర్శనము, భీష్మాప దేశము అను నీ రెండు తరుణములు సాకులుగఁ జేసి కొని హిందూ దేశములో నెన్ని వాదము లు, వేదములు, మతము లు, తత్త్వములు బయలు వెడలెనో వానినన్పింటిని సులభముగ లోకు బ్రసరింపఁజేయు కొఱకై యీ యుత్తమోత్తమ కావ్యములో నిమిడ్చి దానిని కంటక పాషాణ వన్యసత్త్వ భయంకర మైన మహా రణ్యముఁగా నొనర్చిరి. కవిత్రయమువా రీ చిక్కుల విడఁదీసి విడిచి యాంధ్ర భారతము మాతృక కంటె రసవత్తరముగ నొనర్చిరి కాని, జనాప వాదశంకం జేసి యే మో, వారు పూర్తిగా సవరింపలేదు . రామాయణమునందు కథా సంయోగము అఖండము. ముఖ్యాంశ ములనుండి దృష్టి ని పెడత్రోవకుఁ దీ సికొని పోవు సంగతు లంతగా

మహభారతము 'సంహిత' యనఁబడుట కిదించుక కారణము.
దర ము