పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తుంది. డిప్లో మాపరీక్షు ఇవ్వడానికి విద్యార్థులు (1) ఒక శ్వవిద్యాలయములో నాలు గేళ్ళు చదు వుకొని ఉండవలెను (2) ఒక సంవత్సరము అను భవము సంపాదించుకొని ఉండవలెను. (3) పరీక్షలోని రెండు భాగములున్ను ప్యాసుకావలెను. ప్రవేశించిన రెండేడ్ల తరువాత మొదటి భాగములో పరీక్ష జరుగుతుంది. ఈ ప్పరీక్షకు (1)గణితము (2) యంత్ర నిర్మాణము (3) క్షేత్రగణితము: (4) పదార్థ విజ్ఞాన రసాయన శాస్త్రము: (5) విద్యుద్యం త్రములు (6')ఉష్ణత (7) రాజనీతిశాస్త్రము (8) ఫాక్టోరీలను నడిపించడము, మొదలయిన విషయ ములుంటవి.

ఈమొనటి భా గ ము లో రెండేండ్లకు పూర్వమే కృతార్థులయి, ఒక సంవత్సర మనుభవము పొందు తేనే కాని రెండో భాగముపరీక్షకు పోగూడదు. ఇంగ్లాండు, స్కౌటాండు చేశములలో బి. ఎస్. సి. డిగ్రీలకుండే నియమము లే ఈ పరీక్ష కున్ను ఉన్నవి. డిప్లొమా పరీక్ష ప్యాసయిన తరువాత మరి రెండేండ్లకు "డాక్టరు” బిరుద పరీక్షకు పో

152