నాట్యమాడిరి.
నాట్యగురువు:
| ఇంద్రుడిచ్చును కీర్తి | |
బాలికలు నాట్యము సలుపుచుండిరి.
నాట్యగురుని శిష్యుడు మారువేషమున,
| “ఎవడవోరీ మానవాధమా! | |
ఇరువురు శిష్యులు అహంకారుడు, స్వార్థుడు అను దేవతలుగా పాడుచు తాండవింతును.
| “లోకముకొరకై సేవనుమానుము | |
మారుడు : | మారుడ నేనే, శూరుడ నేనే | |
కొందరు బాలికలు మారుని కొమరితలవలె దివ్య వేషములప్రవేశించి:
| జగంబంతట వీరహృదయులు | జగం. |
| మనృణకినలయబాహువల్లరి | జగం. |
ఇంతలో రాజపుత్రికలు, హిమబిందు, రాజబంధు తనయలు, అష్టమార్గ మూర్తులవలె విచ్చేసి నాట్యముచేయ నారంభించిరి.
అడివి బాపిరాజు రచనలు - 2
• 31 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)