పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొలిజ మలక్షా ౧ 4 యినాములు. యినాములు యిప్పించ్చి న్న ౧౧౬౫ (1755 AD) ఫసలీ లగాయతు న్న ౧౧౮౪ (1774 AD) వర్కు యిరవై సంవత్సరములు ప్రభుత్వం చేశాను. తదనంతరం వీరికొమారులయి నరసన్నగారు ప్రభుత్వానకు వచ్చి యిచ్చిన GOO ౧u ౦౦ C u 04 оцо ou o o u o స్న ౧౧౮౪ 1774 AD) ఫసలీలో భాగవతుల శివన్న వెంక్కట రామంన్న గారికి. 88 ..న్నా రాయనిం గారికి స్న ౧౦౮ ఫసలీ (1778 AD) హీవళంచి సంవత్సరం యిచ్చిరి. యీ ఫసలీలోనే బాడి వెంక్కట రాయునింగారికి యిచ్నిది. కుంచ్చబొట్లు వెంక్కట జోశ్యుల గారికి స్వదు కు ou౦ పొలము స్న ౧౨౦౨ ఫసలీ (1792 AD) ప్రమాదీచ సంవత్సరములో యిన్ని యినాము. తాడికోట శ్రీనివాసాచార్యుల గారికి. కొత్తపల్లి వెంక్కటా చలానికి, సరళాదా కృష్ణాజీ పంత్తులు గారికి. యీ అచ్యుత రామంన్నకు. కండబాల పద్మనాభునికి పాలెపు చెర్వు యినాము, పెద్ది పాపయ్యకు చెర్వు యినాము. స్న ౧౧౯౦ ఫసలీ (1780 AD)లో యిచ్నిది. a శ్రీ కళ్లెపల్లి నాగేశ్వర స్వామి వారికి. స్వ ౧౧౯౯ ఫసలీ (1789 AD)లో యిచ్నిది. కొలికామః౯ వీర్రాజు స్న ౧౨౧౮ ఫసలీ (1808 AD)లో యిచ్నిది ఆధరా వుయ్య వెంక్కట నరశింహ్వచార్యులు గారికి పూర్వం వెంక్కంన్న పంత్తులు గారు యిచి యినామ్కు తిరిగి స్నదు (సనదు) వ్రాయించ్చి యిప్పించింది. ...మజ్కూరిలో వున్న పూర్వీకమయ్ని గోపాల స్వామి వారికి శ్రీ ఆంజనేయ స్వామి వారికి మజ్కూరి మిరాశీదారుడయి కొలిమల౯ వెంక్కంన్న స్న ౧౨౦ ఫసలీ (1797 AD)లో