పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

200 లయిన కొండల రాయనింగ్గారుంన్ను వీరి కొమాళ్లు చిన రామారాయునింగ్గారు, నర్సరాయునిఁగ్గారు పెదగుండ్డారాయునింగ్గాకు ప్రభుత్వం చేసిన మీదట వెంక్కట నరసింహ్వ రాయునిఁగ్గారు కొమారు డయిన వెంకట గుండ్డారాయునిఁగ్గారు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు. సరికొండ పాళ్ళె గ్రామానికి పశ్చిమం చెరువు కట్టమీద నృసింహ్వస్వామి వారి గరుడ స్తంభం వున్నది. యిది పూర్వం దేశ పాండ్యాలు అయిన భాస్కరుని వారు ప్రతిష్ట చేసినారు. యిప్పుడు ఆర వీసం మాగాణిన్ని కుచ్చళ వేగడ పొలందీపారాధనలకు జరుగుతున్నది. భాస్కరుని నర్సయ్యవ్రాలు ఆ వెంకటేశం వ్రాలు కుడుముల బుచ్చిరాజు వ్రాలు యీ చిన రామున్న వ్రాలు