పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

139 కయిఫియ్యతు అమానీ పాతృనివార్ని దేశపాండ్యాలుగా నిన్నయించి సముతు ఆమీలు చవుదు దేశపాండ్యాల పరంగా ఆధికారంలో వారి మామిలియ్యతు జర్గిఁచ్చేయడల తానీషాపాదుశ హావారి దగ్గర వజీరురైన అక్కన్న, మాదంన్నగారు కూచిపూడి సముతు కన్క దండై లక్ష్మంన్న గార్కి హవాలకీ యిచ్చిరి గన్కు అతను ప్రభుత్వము చేశేటప్పుడు సీతానగరం దగ్గర కృష్ణలో నుంచ్చి గండ్డి వచ్చి తుంగభద్ర ప్రవాహం చాతను కూచిపూడి సముతు వగయిరా గ్రామాదుల పయిలు నష్టం కిద్ద వస్తూ వుండేవి గన్కు తుంగభద్ర ప్రవాహం రాకుఁడ్డా కట్టించ్చి బహు బ: ద్రో బస్తు చేశి తుంగభద్ర గుప్తగామిని చేసినారు. యీ లాగ్ను మహాప్రవాహగామియైన తుగడద్ర మక్షష్య ప్రయత్నం చాతను గుప్త గామి కావడాన్కు హేతువు యెమంట్టెం పూర్వం తుంగభద్ర పుత్పత్తి స్థానం నుంచ్చి వచ్చి కృష్ణలో సంగ్గమమై ఒక ప్రవాహంగానే కొంతదూరం వచ్చి సీతానగరం దగ్గరను కృష్ణతోటే నేను నీతో కూడ సాగర సంగ్గమమయితే నా పేరు ప్రకటన యంతమాత్రం లేకుఁడ్డా పోతుంది గన్కు నేను యిక్కడి నుంచి ప్రత్యేకంగా ప్రవహించి సాగరమందు సంగ్గమ మపుతాను అని చీలే యడల కృష్ణకు కోపం వచ్చి నీవు పూర్వం నాతోటి కూడ సముద్ర సంగ్గమమయ్యేటట్టుగా వచ్చి కరారు తప్పితివి గన్కు కొంతకాలాన్కు మనుష్యుల చాత బంద్దించబడి గుప్తగామి ఆవుదుపుగాక అని శపించ్చినది అనిన్ని ఆ 'హెతువువల్ల తుంగభద్ర గుప్తగామి అయింది అసిన్ని చెప్పినారు మహా ప్రవాహం కట్టుటవల్ల కన్కదండ్డివారు వృద్ధిలేకుఁడ్డా పోయినారు పోయినారు యీ దేముళ్ళకు పూర్వం యీ గ్రామంలో వుండే వృత్తి క్షేత్రములు మొగలాయిలోను హరించబడ్డవి. పయ్ని వ్రాశ్ని తానీషా ఆలంగీరు వారి అధికారం జర్గిన పిమ్మట స్న ౧౧౨౨ ఫసలీ (1712 AD.) లో నవాబును మహిరజుఖాను బహద్దరుగారు కొండవీటి శీమ ముడు వంట్లు చేశ జమీదాల= కు పంచ్చి పెట్టేయడం యీ గ్రామం రమణయ్యా మాణిక్యారాయునిగారి వంట్టులో వచ్చి రేపల్లే తాలూకాలో చేరినంద్ను రమణయ్యా మాణిక్యారాయునింగారు మల్లంన్న గారు శీతన్న గాడ గోపాలమాణిక్యారావుగారు స్న ౧౧౬౮ ఫసలీ (1758 AD) వర్కు ప్రభుత్వం చెశ్ని తర్వాత ను శీతంన్న మాణిక్యరాయునింగారి కొమాళ్లు అయి జంగంన్న మాణిక్యారాయునింగారు ౧౧౮౨ ఫసలీ (1772 AD) వర్కు పద్నాల్గు సంవత్సరములు అధికారం చేశి విస్తరించ్చి బ్రాహ్మణ వృత్తులు కల్గచేశి శ్రీ స్వామి వాల౯కు సకలోత్సవములు జర్గించి మీదట యీయన తమ్ము తిరుపతి రాయునిం గ్గారు న్న ౧౦౮౩ ఫసలీ (1773 AD) లో తాకా సఖం పంచుకుంన్నందు యీ గ్రామా రెండువఁట్లు చేశినంద్ను జఁగ్గంన్న గారి వంటు న్న ౨౦౦ఫసలీ (1790 AD) వర్కు గూ సంవత్సరములు జఁగ్గంన్నగారు అధికారం చేశ్ని తర్వాతను వారి కొమాళ్లు అయ్ని భావంన్నా మాణిక్యారాయునింగారు స్న ౧౨౦౧ ఫసలీ (1701 AD) లో ప్రభుత్వాన్కి వచ్చి న్న ౨౧ ఫసలీ (1811 AD) వర్కు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు. రాయునింగ్గారి వఁట్టు న్న ౦౦౮౩ ఫసలీ (1773 AD) లాగాయతు తిరుపతిరాయునింగ్గారు వీరి కొమాళ్లు అయి అప్పారాయునింగారు యీయన తంమ్ములయ్ని తంన్న గారు న్న ౧౨ంలా ఫసలీ (1799 AD) వర్కు అధికారం చేశ్ని