పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు. శ్లో॥ సౌభాగ్యా పరభీమ నామ కలితా లింగ ప్రతిష్ఠా కృతా | తత్ప్రసాదమ తుల్య భోగ నిలయం భూమేగిరేః పశ్చిమే తాత్పర్యము:- (అసలీ శ్లోకము సంపూర్ణముగా లేదు. ) ఉన్నదానికి మాత్రము భావము. సహితం॥ "కొండవీటి పశ్చిమముగా సాటిలేని భోగములకాస్పద మగునట్లు భీమేశ్వరుని యా ప్రోలమాంబ ప్రతిష్ఠించి యాలయమును గట్టించెను.) స్వస్తి సమస్త గుణగణాలంకార విగళితమద కళ ద్విమదహంకార కీతికారట్ల కులాచల మృగేంద్రి చతుర్థ కులకుముదినేచంద్ర ఆరి బిరుదు మదద్విరద మద నివారణ గొంక్క నరేంద్ర గంధ వారణ తనరం బతికాపుర వరాధీశ్వర సమభ్యర్చిత భీమేశ్వర వితరణ రణవినోద సంపాదిత బుధజన ప్రమోద విపక్షస్థల దళన బెల్లగడికోట మల్లసులన. 123 స్వస్తి సమస్త గుణ గణాలంకారు, విగళిత మదకళద్విరదాహంకార, కీర్తి, రాట్కుల కులాజల, మృగేంద్ర, చతుర్ధకుల కుముదినీ చంద్ర, అరి బిరుద, మదద్విరద మద నివారణ గోంక సరేంద్ర గంధవారణ, పుర వరదీశ్వర సమథ్యర్చిత భీమేశ్వర వితరణ, రణ వినోద, సంపాదిత బుధజన ప్రమోద, విపక్ష వక్షస్థల దళన, బెల్లగడికోట మల్లసులన.] జయంత గండరగండ గండనామాది సమస్త ప్రశస్త జనవన వసంత కాంతా జనవన వసంత, కాంతా జయంత, గండర గండ, గండనామాది ప్రశ స్త సహితం॥ ] శ్రీ మన్మందటి కొండప నాయనుకు ద్వితీయ లక్ష్మీ సమానము మనోనయన వల్లబియు ధర్మాధ కామ సమున్నిత యున్నధిజన చింతామణియునైన ప్రోల మాంబిక తనకు ధర్మార్థముగా గొండ్డ పడమటిలోని గుడిపూడిలోన భీమేశ్వర దేవర ప్రతిష్ఠ చే గుడికట్టించ్చి యీ దేవరకు భోగా ధ౯ముగా శక పరుషంబులు ౧౦౮౨ (1180 AD) అగునేటి ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తమున గుడిపూడి నిచ్చిన వెలి పొలం = పుట్లు దేవర పరిగ్రహమునకు ధారాగ్రహితం చేశి స్తానాపతి పూజారి మొదలయిన వినియోగములు జరిగించ్చి పరిచారిక జనంబులకు నిసకాయించిన వృత్తి క్షేత్రం బులు శాసన స్తంభంబుల మీదను లిఖియింపజేసి శ్రీ స్వామి వారిని పూజించడానకు పద్మనాభుడనే పూజారిని నియమించ్చినారు తదనంతరం అమ్మకొండ్డ రాజులు కుమార కాకతీయ రుద్రదేవ మహా