పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

118 ఆప్పికట్ల కయిఫియ్యతు ౧౨౦౦ (AD 1278) మొదలుకొని శాలివాహనం ౧౨౯౯ శకం (AD 1278) వర్కు నూరు వంవ్వత్సరములు ప్రభుత్వము చేసిరి. యీ తదనంతరం లాంగ్గూల గజపతి రెడ్లను జయించ్చి కటకం మొదలుకొని వుదయ గిరి పరియంత్తరం గిరిదుగణములు అన్నీ సాధించి ప్రభుత్వం చేశి మీద అతని వంశీకు లైన కపిలేశ్వర గజపతి, విద్యాథర గజపతి, కవి మొదలయ్ని వారు అధికారం చేశ్ని తరువాత పురుషోత్తమ దేవ గజపతి మహారాయలవారి అధికారములో సర్వేపల్లి తిమ్మారెడ్డిగారికి దేశం ప్రభుత్వం యిచ్చిరి గన్కు శాలివాహనం ౧౪౧౮ సంవత్సరము (AD1496) వరకు దేశం అతని ప్రభుత్వంలో జరిగినది. తదనంతరం వీరభద్ర గజపతి రావుగారు శాలివాహనం ౧౪౯౯ శక(AD 1497) మందు పట్టాభిషిక్తుడై శాలివాహనం ౧౪౩౬ (1514 AD) వరకు ౧౮ సంవత్సరమునకు రాజ్యం చేశెను. సదరహీసంవత్సరములకు తిమ్మా రెడ్డి పరంగానే అధికారం జర్గినది. తరువాత నరపతి శింహ్వాసనస్థుడైన కృష్ణదేవ మహ రాయలు యీ తూవు దేశములు సాధించి వీరభద్ర రాయుంణ్ని దేశం వశీకృతం నేను కొని సమ స్తమయ్ని దివ్యస్థళాలకు అగ్రహరం ఖండ్రి కెలు యిచ్చి శాలివాహనం (1503 AD) వరకు మొదలుకొని శాలివాహనం ౧౪ ౫౫ (AD 1538) సంవత్సరం వరకు ౨౫ సంవత్సరములు ప్రభుత్వం జర్గినది. ఆ పిమ్మట సదాశివదేవ మహారాయలు వారు విజయ నగరమందు సింహ్వసనారూఢుడై పృథ్వీవి పాలనశాయగా రామరాజయ్యగారు దండనాయకుడై ప్రవృత్తించగా శాలివాహనం ౧౪౫౩ శకం మొదలుకొని ఇలా సంవ త్సరం (1556 AD) వర్కు ౨౨ సంవత్సరములు రాజ్యం చేశ్ని మీదట రామరాజయ్యగారు సర్వాధికారులై (AD 1558) జలా శకం (1556AD) లగాయతు (1572 AD) వర్కు ౧౪ సంవత్సరములు ప్రభుత్వం చేశినారు. ౧౪౩౦ ౧౪౯౪. శకం ధ 2 తదసంత్తరం CV౯౪ శకం (AD 1572) మొదలుకొని స్న....? ఫసలీ వర్కు యీ దేశం తురకాణ్యం ప్రబలమాయను గన్కు జమీందారు దేశముఖు దేశ పాండ్య మజ్ముం దారు మొదలయిన బారాముస్సద్దీ హోదాలు నినయించి సర్కారు సముతు బంద్దీలు యేపకారచి ఆమీళ్ళ పరంగ్గా విభురాం పాదుశాహా వారి అమలు లాగాయతుసుతా నబులా తానీషా ఆలంగిరి పాదుశహా అమలు పరియంతరం న్న? పసలీ లగాయతు హైదరా బాదు నుంచ్చి పౌజుదారు ములంగా మామియ్యతు జర్గించివారు. నిజామిద్ధ............ పాదు శహావారి అధికారం అయిన తరువాత తిమ్మభూపాల పట్నాన్కి నిజాంపట్నం అని పేరు బెట్టి బస్తీచేశి పెదపల్లి పెరలి యీ మూడు సముతులు యీ పట్నం కింద చెల్లేటట్టు చేశి నిజాంపట్నం సర్కారు అని త్నఖలీఫా కిందను వుంచ్చుకునే గన్కు వారి తరుపున జమాలు ఖానుడు అనే పౌజుదారుడు యీ సర్కారు మామియ్యతు చేస్తువుండే ద్నిములలో మజ్కూరిలో పూర్వకుశోత్తుంగ చోళరాజు తవ్వించిన పంట్ట చెర్వు కట్ట విస్తరించి కృష్ణ వరద వచ్చి బహు ప్రవాహం చాతను పట్ల నిల్వక గడ్డి కలకాపాలెం కింద దిగయేరు పడి సముద్రణమిని ఆయినంగ్ను షాజుదారుడు నెవ్వ ను నీరు వుండే లానిన్న నంది لها E