పుట:February 2020.అమ్మనుడి.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

| తాజాళూర్చు, ఉపోద్ద్ధాతం:

తెలకపల్లి రవి

పుటలు : 8836, వెల : రు. 270/- ప్రతులకు : ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ గవర్నరుపేట

విజయవాడ - 2

సెల్‌ : 0866-2577533


కందుకూరి వీరేశలింగం (1848-1919) ఒక గొప్పవ్యక్తి ఏకైక వ్యక్తి కాదు, అనేకానేక విషయాల సమష్టి. “ప్రబుద్ధ భారత యుగకర్త, ఆంధ్ర వైజ్ఞానిక సంస్కరశోద్యమములకు మూలపురుషుడు, ఆధునికాంధ్ర వాజ్బ్యయమునకు అధిష్టాత, సాంఘిక స్వాతంత్ర్య పిసాసి, స్తీ జనోద్దారకుడు” ఆరుద్ర చెప్పినట్టు. అటువంటి ఉజ్జ్వల చారిత్రకుని ఏ బీరుదుతో వర్ణించినా అది అసమగ్రమే!

గత సం॥ కందుకూరి శతవర్థంత్యుత్సవాలు జరుపబడిన సందర్భంలో రెండు పుస్తకాలు ఆవిష్మరింపబడ్డాయి. ఒకటి - చెన్నపురి తెలుగువాణి, దా॥ తూమాటి సంజీవరావు సంపాదకత్వంలో వెలు వడిన సంకలనంలో కందుకూరి సాహితీతత్త్వం, కందుకూరి సామా జికతత్త్వం పేరున 32 వ్యాసాలతో నీవాళి అర్బంపబడింది. రెండవది - తెలకపల్లి రవి ముందుమాటతో ప్రజాశక్తి బుక్‌హౌస్‌, విజయవాద, “యుగ పురుషుడు వీలేశలింగం” పేరున అందించిన అరుదైన ప్రచురణ. అయితే ఈ పుస్తకం 1963 వ సం॥లో, కందుకూరి 115వ జయంతి సందర్భంగా మొదటి ప్రచురణగా వెలువడింది. ఇప్పుడు ఆ పుస్తకం యథాతథంగా, కందుకూరి శతవర్ధంతి సంద ర్భంగా పునర్ముద్రింపబడింది. అదనంగా ఉన్నవి రెండు తెలకపల్లి రవి 'ముందుమాటి, రెండవది ఆంధ్రపత్రిక లో నాడు ప్రచురితమైన వీచేశలింగం మరణవార్త గురించిన కథనాలు.

పరిశోధకులూ, పండితులూ కూదా కందుకూరి బహుముఖ 'సేవలపైనా, రచనలపైనా, ప్రజ్ఞాపాటవాలపైనా, జీవిత సాహిత్యాల పైనా విశేష అధ్యయనం చేస్తూనే వచ్చారు. ఈ పునర్శుద్రిత పుస్తకంలో, కందుకూరి జీవితం, సంఘసేవ, భాషా సేవ, రచనలు, స్తీ జనో

| తల్లీ! నిన్ను తలంచి” | (కన్నవీడ్దల గుండె చప్పుడు) గ్ల పుటలు : 25/7, వెల : అమూల్యం | ప్రతులకు : 102, = గగన మహల్‌ అపార్ట్‌మెంట్స్‌, దోమల్‌గూడ హైదరాబాదు, ఫోను : 040 - 27636172 “మాతృదేవోభవ” అని ఉపనిషత్తులు తల్లిని తొలిదైవంగా లోకానికి చాటి చెప్పాయి. “నాస్తి మాతృ సమో ఛాయా / నాస్తి మాత్చ సమాగతిః అని స్మంథధ పురాణం పేర్కొంటుంది. “జననీ


| తెలుగుజాతి పత్రిక జవ్పునుడి త ఫిబ్రవరి -2020 |

యుగపురుషుడు వీరేశలింగం

ద్యమం, స్థాపించిన సంఘాలు, నిర్వహించిన పత్రికలు - యిలా అన్ని విషయాలపై సమ(గ్రమైన వివరాలను తెలియచేసే వ్యాసాలు (37), కవితలు (15) ఉన్నాయి. “యుగపురుషుడు” (నార్ల, “సర్వతోముఖ సంఘ సంస్కర్త (మామిడిపూడి), “నాటకములు” (ఖండవల్లి), “ఉపన్యాసములు” (ఎన్వీ జోగారావు), “కవి చరిత్ర పరిశోధన” (మల్లంపల్లి సోమశేఖరశర్శ), “ధర్మపత్ని రాజ్యలక్ష్మమ్మ?” (కనుపర్తి వరలక్ష్మమ్మ, మొ! ప్రముఖుల వ్యాసాలు; కవితల విషయానికి వస్తే, రాయప్రోలు వారి “మూల పురుషుడు విశ్వనాధ వారి “వీరేశలింగ స్మృతి, కాళోజీ కర్మయోగి కందుకూరి దాశరధి “నీరాజనము”, సి.నా.రె. “మణిదీపం ఆరువ్ర 'యుగపురుషుడు మధునాపంతుల 'వీచేశలింగోదాహరణము” వంటి ప్రముఖ కవులు బాసిన కవితలున్నాయి. ఇంకా (ప్రధానంగా చెప్పవలసినది, కందుకూరి పై విశేష అధ్యయనం చేసిన అక్కిరాజు రమాపతి రావుగారి రెండు వ్యాసాలు - “పంతులు గారి (గ్రంథ రచనా, ము(వ్రణములు, వివరములు, రెండవది, “కందుకూరి జీవితము నందలి కాన్ని ముఖ్య ఘట్టాలు” ఉన్నాయి.

ఒక్కొళ్ళ రంగంలో కందుకూరి ముద్ర ఏమిటో, దోహదమే మీటో తెలుసుకొనటానికి, సాహిత్యరంగంలో దిగ్ధంతులు అయినవారు వ్రాసిన అధ్యయనాల సంపుటి అని దీనిని పేర్మొనవచ్చు, ఆ విధంగా వీరేశలింగం ప్రభావం చూవిన, డ్రేరణ యిచ్చిన అన్ని రంగాల గురించిన సమగ్ర విషయ సంపుటి ఈ పుస్తకం. మన సాహిత్యంలో చరిత్రకు ప్రాధాన్యమిస్తూ “ఆంధ్ర కవుల చరిత్ర ను అందించిన క్రాంతదర్శి, కందుకూరి చరిత్రను యీ పుస్తకం ద్వారా అందించే ప్రయత్నం మొదటిసారి 1963లో జరిగి, యిప్పుడు పునరావృతమై మళ్లీ 60 సం॥లకు పునర్ముద్రణగా మనముందుకు వచ్చింది. మనమంతా, ముఖ్యంగా ప్రీలంతా, కందుళూరికి శాశ్వతంగా కృతజ్ఞులంగా ఉంటూ, వారి మహత్తర సేవను స్మరించుకోవటానికి; కందుకూరి ప్రబోధించిన భావాలను మననం చేసుకొనటానికీ, ఈ

పుస్తకం తోద్బ్చడుతుంది. ఇ ఎం.వి.శాప్ర్రి 9441342999

మాతృత్వపు మధురిమల మల్లిలపందిరి

జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయని” అని శ్రీమద్రామాయణం నిరూపించింది. సకల చరాచర సృష్టికి మాతృ స్వరూపిణి జగన్మాత సంకల్పమే ఆదిమూలం.

భూమిపై పుట్టిన ప్రతిప్రాణికి అమ్మ అమృతం. అమ్మ ఒక అద్భుతం. సమాజంలోని సమస్త రంగాలలో ఉన్నత సోపానాలను అధిరోహించిన వ్యక్తుల విజయపరంపరలకు తొలి సోపానం తల్లి. వ్యక్తిని శక్తిగా తీర్చిదిద్దగల మాతృమూర్తి జెన్నత్యాన్ని పలు కోణాలలో నిరూపించిన ప్రత్యేక రచన ప్రముఖ కవయిత్రి 'కళారత్స సాహితీ బాంధవి” డాక్టర్‌ చిల్లర భవానీదేవి గారు ఏర్చి కూర్చిన 'కల్లీ! నిన్ను