పుట:February 2020.అమ్మనుడి.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చలసాని నరేంద్ర 9849569050

ము ఇట్ట. ప్రమాదం ఎవరి నుండి!

సుమారు మూడేళ్ళ పాటు లోతైన సమాలోచనలు అనంతరం ప్రపంచంలోనే అతి పెద్దదిగా రూపొందించుకొన్న భారత రాజ్యాంగం ఏ అమలులోకి వచ్చి ఏడు దశాబ్దాల కాలం గడించింది. సాన్నతే భారత రిపబ్లిక్‌ 71వ ఉత్సవాన్ని సంబరంగా జరుపుకున్నాము. భారత దేశ చరిత్రలో ఇదొక్కమహోజ్వల మైన ఘట్టం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా, ప్రజలందరికి స్వేచ్చ, స్వాతంత్ర్యాలను, సమాన అవకాశాలను కలిగిస్తూ, ఎటువంటి వివక్షతకు అవకాశం లేకుండా మనలను మనం రూపొందించుకున్న మహత్తర ఘట్టం.

ఒక వంక దేశం అంతా రిపబ్లిక్‌ దే ఉత్సవాలను జరుపుకొంటుందగా, దేశంలో కొందరు, ముఖ్యంగా ప్రతిపక్షాలు, పలు అంశాలలో వాటి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్న వివిధ ప్రజాసంఘాలు, భారత రాజ్యాంగం ప్రమాదంలో పడింది అనే నీనాదాలు ఇస్తున్నారు. “రాజ్యాంగాన్నీ కాపాడండి” అంటూ కొన్ని రోజులుగా దేశంలో పలు నగరాలు, పట్టణాలలో నీరసన ప్రదర్శనలు


జరుపుతున్నారు.

ఒక దేశపు రాజ్యాంగం ఆ దేశం ప్రజల సాంస్కృతిక, భావా త్మక ఆలోచనలకు, విలువలకు అద్దం పడుతుందా? లేదా రాజ్యాంగం మేరకు ఆ దేశ ప్రజలు నడుచు కుంటారా? అన్నది - ఈ సందర్భంగా తలెత్తే ప్రధాన ప్రశ్న నేడు రాజ్యాంగం ప్రమాదంలో పడింది అనీ చెప్పడానికి ప్రధాన కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌ ఆమోదం పొందిన జమ్మూ కాళ్ళీర్‌ లో ఆర్టికల్‌ ౩70 అమలును నీర్విర్యం చేయడం, ఆ తర్వాత పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకు రావడం.

వాస్తవానీకి ఈ రెండు అంశాలపై తాలి భారత ప్రధానీ జవ హర్‌ లాల్‌ నెహ్రు నుండి వివిధ పార్టీలు, నేతలు స్పష్టమైన హామీలు ఇస్తూనే ఉన్నారు. రాజ్యాంగంలో కేవలం ఒక తాత్మాలిక ఏర్పాటుగా తీసుకొచ్చిన ఆర్టికల్‌ 370ని ఇదివరకే ఇందిరాగాందీ, పివి నరసింహా రావు వంటి ప్రధానులు రాజ్యాంగ సవరణల ద్వారా నిర్వీర్యం చేశారు. ఇక పౌరసత్వ సవరణకు సంబంధించి నెహ్రు నుండి ఇందిరా వరకు పొరుగు దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణం గానే ఉంది. వామపక్షాలతో సహా అన్నీ పక్షాలు ఈ అంశంపై పార్ల మెంట్‌లో గతంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

భఖారతరాజ్యాంగం అమలులోకి వచ్చినరోజే రిపబ్లిక్‌దే. 1947 లో బ్రిటిష్‌ వలసపాలకులను సాగనంపి, ఆగప్టు15న స్వతంత్రం సాధించుకొంటే, ఆ తర్వాత సుమారు మూదేళ్లకు రాజ్యాంగం అమలు లోకి వచ్చిన జనవరి 26న రిపబ్లిక్‌దేగా జరుపుకొంటున్నాము. అయితే చాలామంది స్వతంత్ర దినోత్సవం, రిపబ్లిక్‌ రేల మధ్యగల వ్యత్యాసం గురించి తడబాట్లు పడుతుంటారు. గత సంవత్సరం ఆగష్టు15ను రిపబ్లిక్‌దేగా జరుపుకున్న ఢిల్లీ పోలీస్‌లకు వ్యతిరేకంగా ఒక కేసు కూడా నమోదైనది.

ఆగప్పు 15-విదేశీ పాలకుల నుండి స్వేచ్చ పొందిన రోజు యితే, మనలను మనం ఒక సర్వ స్వతంత్ర దేశంగా ప్రకటించు కాన్నరోజు రిపబ్లిక్‌డే అని చెప్పవచ్చు. అందుకనే భారత ప్రజల

సాధికారికతకు గుర్తు ఈ దినంగా భావించాలి. ఆగష్టు 15న జవహర్‌ లాల్‌ నెహ్రు ప్రధానిగా తాత్మాలిక భారతప్రభుత్వం ఏర్చడినా సాంకేతి కంగా బ్రిటిష్‌ రాజు జార్డ్‌ మనదేశాధినేతగా కొనసాగారు.

1950 జనవరి 26న మనరాజ్యాంగంను అమలులోకి తీసుకు రావడంద్వారా భారత్‌ను ప్రజాస్వామ్య రిపబ్లిక్‌దేశంగా మనం ప్రకటించుకొని, మొదటి రాష్ట్రపతిగా దా. రాజేంద్రప్రసాద్‌ను ఎన్నుకు న్నాము. అందుకనే స్వతంత్ర దినోత్సవాన్ని ఒక విధంగా రాజకీయ పరమైన విజయంగా జరుపుకొంటూ ఉంటె, మనదేశ సాధికారితకు చిహ్నంగా, ప్రజల సార్వభౌమత్వానికి గుర్తుగా రిపబ్లిక్‌దేను జరుపు కొంటాము.

రిపబ్లిక్‌డే రోజున ఢిల్లీలో భారతసేనలు తమ అత్యాధునిక ఆయుధాలను, పరాక్రమాలను ప్రపంచానీకి ప్రదర్శించడం ద్వారా మనది అఖేద్యమైన జాతి అనే సంకేతం ఇస్తుంటాయి. ఈ సందర్భంగా జరిగే పెరేడ్‌ రాష్ట్రపతి భవన్‌కు సమీపంలోగల రైసినా హిల్‌ నుండి ప్రారంభమై, రాజ్‌పత్‌, ఇండియాగేట్‌ల ద్వారా ఎర్రకోట వరకు సాగు తుంది. త్రివిధ వళాల నుండి మన సాయుధ దళాల కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ అయిన రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరిస్తారు.

ఈ రోజున భారతీయులు అందరు సగర్వంగా మన జుతీయ పతాకాన్ని ఎగురవేసుకొంటూ, మనజుతీయగీతం “వందే మాతరం”, “జనగణమనొలను ఆలవించుకొని, దేశ స్వాతంత్ర్యం కోసం అస మాన త్యాగాలు జరిపిన స్వాతంత్ర సమరయోధులకు అంజలి ఘటిస్తారు.

రాజ్యాంగాన్ని జాతీ సమగ్రత, భద్రతవంటి అంశాలను దృష్టిలో ఉంచుకోకుందా సంకుచిత రాజకీయ అవసరాల మేరకు అన్నయించు కొనే ప్రయత్నం జరుగుతూ ఉండడంతో నేడు రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి ఖిన్నంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. నరేంద్ర మోదీ చేబడు తున్న చర్యలు తమ విభజన రాజకీయాలకు ముగింపు కాగలవని పలు వర్షాలు ఆందోళన చెందుతున్నట్లు ఉన్నది.

అదే సమయంలో, నరేంద్రమోదీ ప్రభుత్వంసైతం మౌలిక

| తెలుగుజాతి పత్రిక ఇమ్మనుడె ఆ ఫ్ర్రవరి-2020 |