37
భారత రమణి
దేవే-- ఊ.. (తల యూచును)
ఉపే-- చక్కగా నాలోచింపుము... ఇంటిచుట్టూ అడవి వల చెట్లు పెరిగియున్నవి. వీని ద్వరలో చేదించుము, లేకున్న వ్యాధి ప్రబలును చూవె! నీ హితముగోరి యిట్లుపదేశించుచున్నాడను.. నీ కెప్పు దేది కావలయునో నా కెఱింగించు చుందుము. అప్పుడప్పుడు వచ్చి చూచి పొవుచుండెదను. రాధేకృష్ణ!...(ఫోవును)
దేవే--అన్నా! అన్నా! నా మీద నీకమితదయ, మందహారములకును మధురబాషణములకును కొదవ యుంచవు. ఇట్లు శుష్కప్రియభాషణములు శూన్యక్రియలు గల వారెందరేని కలరు.
[మహేంద్రుడు వచ్చును]
మహే-- అమ్మ పిల్చుచున్నది.
దేవే--వచ్చెద పొమ్ము (అతడు పోవును)..సుశీల మడకు ఉరి పోసెదను. దుర్గకు బలి యొసంగెదను.. ఫిదకుదాని నుదుటి వ్రాత ఎట్లున్న అట్లుజరుగును. (సుశీల వచ్చును)
సుశీ--అమ్మ మిమ్ము పిలువమన్నది.
దేవే-- ఆమె నిట రమ్మను ...(ఆమెపోవును) హిందూ సంఘమా! నీ నియమముల మూలమున కూతురు గృహస్థునకు అభిశాపరూపమున పరిణ మించుచున్నది. దాని నేట్టులైన పతియింటికి పంపగలిగిన నాడు ధన్యుడు. ఇందు చేతనే ఆడరి పుట్తినదని వినినతోడనే ఆమె తల్లి మోము