ఈ పుటను అచ్చుదిద్దలేదు
143
[అం 4
భారత రమణి
పా ట
శిల్కనా గున్నది. శిత్తరువు బొమ్మా
సక్కగా నుశాను. శానిగా శేస్తాను ।శిల్క।
మూడవ-- ఓ ర్నువ్వుండురా!
వొదిలిపట్టా నొరి దీన్ని
వొళ్ళు గుఱగు ఱ్లాడేని ।శిల్క।
నాలవ--
మొగము సూశి-మురిశి నాను
సొగసులాడి ముద్దుబెట్టు ।శిల్క।
నాయ--ఒరే. మీకు మతో యిందిరా! సొత్తు దోసుకోపోక కారుకూతలు కూస్తారేం! ఒక్క సెడ్డ మాటొస్తే, ముక్కలు ముక్కలు శేస్తాను.
సుశీ--అయ్యా! రక్షించు, రక్షించు.
అతనిప్రక్క చేరును
(వినయుడు పిస్తోలుతో వచ్చును)
విన-- ఓరీ దూర్తులారా, జాగ్రత్త?
నాయ--మొగాడ్రోయి-ఇఖ మనవంతా నొకటి, రండి- ఏంట్రా పేల్తావు బాపడా! (వినయుని మీది కురికి గాయము చేయ అతడు పిస్తోలు కాల్చును, వెంటనే నాయకుడు కూలును, మిగిలినవారు పారిపోవుదురు.) సాటి మొగాడ్తో పొరాను, వచ్చాను. నాకంతే సాలు.(మృతి)