పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా ల్గ వ అం క ము

:: మొదటి రంగము:: 

(సదానందుడు నిల్లు సదానంద వినయకుమారులు)

సదా--ఇంటినుండి తరిమెనా!

విన-- ఔను.

సదా-- తన భార్యను? దొంగతనము చేసెననియా? నిద్రాప్రచ్లనరోగమునుండి పిచ్చి కొకమెట్టు. సుశీయు పోయెన?

సదా--పోయెను, తల్లి ఆమెతో చెప్పకయే ఇల్లు వెడలెను. తండ్రి ఆమెను తరిమెనని వినినతోడనే సుశీలకు పట్టరాని కోపము వచ్చుటచేత ఆమె తండ్రియెద్దకు పోయి, "తండ్రీ! నేనుకొడ తరలెద నని" చెప్పి పోయనట.

సదా--అత డేమనెను?

విన--మాటాడ లేదు

సదా-- వింతగొల్పు బాల సుశీల! ఎంత విపరీతము! క్రిందు మీదైనది! ఇది ఆంగ్లవిద్యా మహిమ.