పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 7]

123

భారత రమణి

ప్రాణమును నీయధీనము చేసితిని, మానమును నా అధీనము నుంచుము. నీవివక్షమున నీవే నిల్చి నాకు మానభిక్షపెట్టుము. నన్ను రక్షించు, మహాత్ర్మా, నీ దాసురాల, నీ కూతురను-- నీ పాదములపై బదుచున్నాను. మాంరక్ష!

యజ్నే--నేనా?

వినో-- ఆహా! నీవే-నీ మహత్వౌర్గమున నాకాశ్రయమిమ్మని వేడుచున్నాను. ఎట్లొసంగవొ చూచెదగాక!.... ఆశ్రయించిన అబల నావలకు ద్రోయుదువా? పరాంత్నై, ఆపదనగు నేను నా పరమశత్రువగు నీపాషాణదుర్రమున తలదాచుకొన తావిమ్మనుచున్నాను. ఆదుర్వము మొదట జీర్ణము శీర్ణమునై నన్ను రక్షింపలేకుండుటచే నట్టడవికి పరుగెత్తితిని. అట నామొర అరణ్యరోదన మయ్యె. అనిన మనమొనర్చలేకపొయె. మాతృగర్భమునుండి నన్ను చీల్చి, బయటి కీడ్చి, నాశత్రువగు నీవు ప్రతిహింసాప్రేరితుడవై, నామానము హరింప కృతప్రతిజ్ఞడవిఅ, నాపక్షమున కత్తితొ పొడువనను కట్టినచో నాకుచరమాశ్రయము. అంతిమరక్ష-నీమానవత్వమే. పాదములపై బది, కన్నీరుమున్నీరుగా నేడ్చుచు, శిరమువంచి కరములు జోడించి, పరాభూతయు, ప్రదీడితయు నగు అనాధయువతి క్షమాబిక్ష యాచింప, ఎట్టిముష్కరహస్తము నలంకరించిన ఖడ్గమును తానుగ జారి క్రిందఫడదా! కోపపరితాపఘూర్ణితములగు కన్నులు శోకానుతాప భష్పపూరితములు కావా! మానసమున కనసలాడు సరసాగ్ని నీఱు