పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

అర్జునుఁడు - ఈశ్వర సాక్షాత్కారము. 1 జరిగినది. ఆసపు మహీకహంబులం బెజికి కొంత సేపును, పాషాణంబులువట్టి "త సేపుము గలహీం, క్రమముగ మల్ల యుద్ధమునకుఁ 12:12. మధ్య మధ్య యుధిషిుఁడు “ఈ క్రిసూ ! భీముకు శరణాగతుఁడ నగుము బ్రదుకి గల " వని బోధించు చుండెను. 5 మల్ల దుము బ్రచండ గోప బువ భీముఁడు విజృ భించి, తీర ముష్టి ఘాతముల వానిని హీససత్వునిగాఁ గావించి కృశాంతి దండా'ను కారంబు లైన తన భాహుదండముల నిమనుజ కంటకుని కటి కంఠ ప్రదేశంబులు పట్టి నేలం బెట్టి విజేచి బకుఁ జంపిన విధంబునం జంపి విడి .

గీ. కార్యగతుల జుంగు కలచూపు 'సెప్పిన
సధక మతు దాని నాదరింతు
రల్ప భాగ్యబు లగువారలకు నది
విరసకారణంబు విషముఁగోలె.

20. అర్జునుఁడు - ఈశ్వర సాక్షాత్కారము.


వ్వినవసంబు నుండి పాండవులు బ్రాహణులతో గామ్యక వనంబుగ రిగి సరస్వతీతీరము: ( గోత కాలము నివా సము చేసిరి. ఆసనములు" "కనాడు యధిష్టి కుఁ డర్జునున కిట్లనియె. “పామో ! మహావీరులైన భీషా ములు ధనుర్వేద పారంగతులు, దుర్యోధనా రాధితులై రణరంగమునఁ గౌరవ a