పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

92

భారత నీతి కథలు - రెండవ భాగము.

పక్షమున నిలిచి ము నందు మనల నవశ్యము నెదిరించువారు. దివ్యాస్త్రకోవిదులైన యట్టి మహావీరుల నోగ్చునట్టి యుపా యంబు నీకుఁ డే స్పెద. కృష్ణ ద్వైపాయనుండు నాకు ప్రసాదించిన ‘మతిస్మృతి' యను విద్య నీ కోసం గెదను. కవచ కార్ముక ప్రాసఖడ్గధరుండి నై యస్యల క జేరుండ వై యుత్తర దిక్కున కరిగి పోయోగ బలంబున నింద్ర ని బ్రత్యక్షము సేయము. తొల్లి వృత్రుసకు వేజుచి వేల్పులు తిమళమ యూయ ధంబులు మహేందుకు సమర్పించిరి. ఇంద్ర ప్రసాదంబున సవియెల్ల నీకు లభింపఁ గలవు. పిమట నీశ్వరు నా ఫించి వాని యను గ్రహంబున నిష్టసిద్ధి వడయ ము .

ఇట్లు చెప్పి ధర్మరాజునునకు బ్రతిస్మృతీ సుపదేశిం చెను. అర్జునుంది. విద్యాగ్రహణ ప్రభావమున 2 4క "తేజో మూర్తియై ది హ్యసలా భాగ్ధం బగ్రజు చేత ననుజ్ఞ వడసి, హోమంబు గావించి, బ్రాహణా గ్వాదములతో బయలు జీజెను. బయలు ఉఱునప్పుడు పాంచాలి వచ్చి “డగన్ను తా! పరాభవ దుఃఖమున మునిగి యన్న మాయఁదజని నీ నే దయతో నుగ్ధ రింపవలయును. సూర్యచుద్రులును, భూమ్యా కాశముల ను నిన్ను ప్ర: తరము ( గా పాడుచుండు గాక!” అని దీవించెను. అర్జునుఁడల్లు బయలు దేజీ పూర్వోత్తర దిశాభి ముఖుండై యొక్కరుండ యఃగి, హిమ శైల గంధమాధనంబు -తిక్రమించె. అచ్చటనుండి యింద్రకీలమును పర్వతము పై పోవుచుండ సొకస్మికముగ నర్జునునకు నిలునిలుము.