పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

బృహద్రథుఁడు - పుత్రప్రాప్తి 4 ' అనిలజహశ్వములఁ బూన్చిన రధంబెక్కి మీరీక్షణమ ద్వారకకుఁబోయి పురుషోత్తముడైన వాసు దేవునిఁ దోడాని రండని యాజ్ఞాపించెను. వారును ధర్మజు ననుమళంబునఁ బోయి వాసు జీవ సహితులై వచ్చిరి. పాండవులు కృష్ణ భగవానున కెదురుగ బోఁయి యర్ఘ్యపాద్యాది విధులం బూజించి గౌరవించిరి. అందజు సుఖాసీనులై నంతనే ధర్మరాజు నారదవచన ప్రకారంబంతయు వాసు దేవున కెటీం గించెను. వాసు దేవుండును బుతులం బడసిన ఫలంబుగా మీ తండ్రిని దేవలోక సుఖంబు లనుభవింపనిమని పలుకుచు వానిని రాజసూయ యజ్ఞమునకు హెచ్చరించి యిట్లనియె. " ధర్మనందనా ! రాజసూయము సేయుటకు సర్వ విధంబుల నీవర్షుండవు. పరాక్రమనంతు లైన నీ సోదరులు భూమండ లంబునంగల రాజుల నెల్ల జయింపఁ గలరు. అప్రతిహత వీరుండైన జరాసంధుఁడు గలఁడు. వానిని భీమసేనుఁడు కడ తేర్పఁగలడని పలికెను. అప్పుడు పాండవులత్యుత్సాహ ముతో జరాసంధుఁ జెట్టివాఁడు? వాని వృత్తాంతము నెఱింగింప వలయునని యడుగఁ గృష్ణుండిట్లనియె. మగధ రాజ్యమును బరిపాలించుచుండిన బృహద్రమనకు నిద్దరు భార్యలు కలరు. అతఁడయ్యిరువురి యందును సంతా సమును బడయఁజాలక, పుత్రుఁడు లేని విభవంబులన్నియు 'నేల యని ని ర్వేదించి పత్నీద్వయసమేతుండై వనంబునకరిగి చండకౌశికుండను నొక్క మహాముని సతి భక్తితో నారా