పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

భారతనీతి కథలు - రెండవ భాగము . ధించు చుండెను. ఇట్లుపాస్యమానుండె చండకౌశికుండు. బృహద్రథుఁ గరుణించి 1 ష్ట బయిన దానికి చ్చెద వేడు మ. ', 'జు తనకు గల సంతాన కారును విన్నవించు గోనెను. అప్పుడు చండకౌశికుఁడు నిమీలితలోచనుడై o శుక ధ్యానంప, శుక చచు విలూసము గాని యొక చూత ఫలము చె - నండి వా: మీ బ7ను. అతఁజూ ఫలము నందుకొని మంత్రించి, యీ ఫలోప యోగంబున నీకొక్క ఘతుం దుద్బవిల్లునని చెప్పి బృహద్ర మన కి చ్చెను. ఆ రాజును గజారుగా నైతి స స సి ఆమ-5 నిజపురంబు సకు వచ్చి, యా ఫలంబును దన యిద్దరు భార్యలకు సమంబుగా విభాగించి యిచ్చెను. వారాఫలభాగంబులు భుజించి గర్భిణులైరి. అంతం బదియవమానంబున నొక నటి రాత్రి యొక్కొ... కన్ను నొ .... చెవియు నొక్కొక చెక్కును నొక్కొక చేయియు నొక్కొక మూపునుగా రెండు మనుజ శకలంబు? బృహద్రథ భార్యలకు జన్మించెను. ఆ శిశు. శకలఁబుఁ గాంచినంత నే వారుభయపడిరి. భయపడి భర్తకుఁ జూపుటకు లజ్ఞవడి, వీని నెవ్వరు నెటింగకుండ Re: పల పై చి రండనిత మదాదులకు యోగించిన, వారలా రెండు వ్రయ్యలుం గొనిపోయి రాజగృహ ద్వారతోరణసమీ పంబునఁజదుకంబు. నొద్ద నొకచోట వై చిరి. అప్పుడచ్చట : నుండెడు జరియను రాక్షసి తనకు బలి వేసిరని యెంచి, పర; గునవచ్చియాశకలంబు