పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కర్ణాదుల మత్సరము - పరాజు గుము. వారింప లేక వెల వెలఁటో శ్రుచు' నింతటీ యస్త్రకళా కౌశలము నార్జించిన యీఏ ఫ్రుం డివ్వ యని యెచుచు నాతని కిట్లనియె. - విప్రకుమారా ! బ్రాహ:ఖులలో బకశు రాముఁడును, కత్రియులలో నన్నను (డును దక్క రణరంగ మున నాయె కురనిలిచి నన్నెదిరింపఁ గలుగువాఁ డింకొక్కడు లేడు. నీవిక్రమముసు నీ విల్లు నేప్పును " కెంతయు మెచ్చు గలిగించినవి".

అర్జునుఁడు మందహాసపూర్వకంబుగ రాధేయు నవలో కించి, "ఓయీ! నీవిప్పుడు చెప్పిన వారిలో నేనెవ్వఁడను గాసు. సకలశస్త్రాస్త్ర విద్యల సుప్రసిద్ధి వహించిన బ్రహ తేజోధికుఁడను. రణరంగమున నిన్నోడించి పారఁటోల నున్న వాఁడను. అప్రస్తుత ప్రసుగమునీంక (జాలించి చక్క నిలువు” మని పలికెను. ఆమాటలకుఁ గర్ణుండు లడైవడి మెహణ తేజం బజేయంబని విజయుతో ఈ యుద్ధంబు సేయనాలక మెల్ల (గ సచ్చటనుండి తొలం గెను. శల్య భీమ కేసులు పెనంగి మల్ల యుధ్ధంబు సేయు నేడ భీముఁడు భీమబలంబున బట్టి శల్యుం దెళ్ళ పై చిన నతండు చెచ్చెర లేచి యొడలు దులుపుకొనుచు బాహణులు నవ్వుచుండ వెడలిపోయెను. అప్పుడు శ్రీకృష్ణుఁడు దుర్యోధనాదుల హరించుచు నెల్ల వారును విన నిట్లసియే.

చ. పరులకు దుష్కరంబై న భాసుర కార్యము సేసియీస్వయు వరమునఁ బల్ని గాఁబడ సె వారిరు హాయత నేత్ర గృష్ణ నీ ధరణిసు రాస్వయో తాము ఁడు ధర్మ విధం శేపుడయ్య యింక నే వ్వరికిని జన్నె వీని ననవద్య పరాక్రమ నాక్రమింపఁగన్.