పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారత నీతికథలు - రెండవ భాగము.


8. పాండవులు - మాతృభక్తి.



కృష్ణునిచే నివారితు . స్వయంవ రాగతులై న భూపతు లెల్లకుఁ దమతమ దేశంబులకుం జనిరి. భీమాగును లిరువుకు నెల్లవారును జూచుచుండ బ్రౌపదిని వెంటని.కొని తమ నివాసంబునకు బయలు దేరి.. అమితోత్సాహ పరవశులై యున్న బ్రాహణు తెల్లగునుగూడ వారిచుట్టును గుమిగూడి నడచుచుండిరి.

అచ్చటఁ గుంభ కార గృహంబునఁ గుంతి యొంటరిగఁ గూర్చుండి పొండ హగమనమును గోరుచు నిట్లు చింతింపఁ జొచ్చె. " అయ్యో! ఇంతప్రొక్కినను గుమారులు రాకున్న వా గేమి ? ఉత్సవ సందర్శనోత్సుకు ? పోయిన వారింతవరకు నెందు మసలు చున్నారు . పాపస్వభావులై న కౌరవులు నా కుమారుల గుర్తించి వారి పెట్టి యపాయంను గావించి యుండరుకదా ! దివ్యజ్ఞాన సంపన్నుంపైన 'వేద 'వ్యాసుండు మాకిచ్చట శుభంబగునని చెప్పె. అమహాతుని వచనంబు సక్క...ము, గాకుండునా ! ఓ వేల్పులా రా ! బాపూ " శములాగా ! దిక్కు లేని దానసగు. నాకు మీరే శరణు. నా గమాగల భద్రంబుగ మజల సౌకంటం బెంగ. " ? యవగుర వం దల్లియొద్దకు ధర్మరాజును గవల వాక'ను ఎన్ని వచ్చాయన్న 1 )తరంబ భీమార్జునులు Fప సహితుడై వచ్చి మే యొక్క కు ఇచ్చి ని ముని