పుట:Annamacharya Charitra Peetika.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

18 కురువనంబి Ex25°১ে కురువనంబి తిరుమల కురువనంబి నీ చరణములే కొలిచి బ్రతికె కిరీటము గలరాజు పల్లవి దవ్వులామటనుండి నీవు పువ్వులఁ బూజించితే అవి చివ్వన అప్పనియడుగుఁదామెరలపై చెలఁగియప్పడే నిలిచె పువ్వులకు తెక్కలున్నవో లేక పుండరీకాక్షుని మహిమో! నివ్వటిల్లు నీభక్తియోకాని నేఁడు నాతోఁ జెప్పవే కురు|| 1 పొంకపుదోసిటి యడుసున లెస్స పొరలిన గన్నేరుఁ బువ్వలు! కుంకుమగంధ మాకల్పములపై కోరివేడి నిలిచె బంకము న్నది యెంతవాసనో లేక పారిజాతముల కెక్కుడో వెంకటపతి కెంత వేడుకో నాకు వివరింపవె అప్పయ్య కురు|| 2 శేషాచార్యులుగారి వ్రాఁతప్రతి. పెద్దయెక్కుడు ఇక్కడ మెటు నిట్టనిల్వునను చాలాయెత్తుగాను నుండును. తిరుమల యొక్కుటలో నెక్కువశ్రమకర మయినయెక్కు డిది. కర్పూరవుఁగాలువ "కపురంపుఁదావులు గడు నూలుకొలువు కపురంపుఁగాలువ" యుట. పెద్దయెుక్కుడు దాటినతర్వాత మోకాళ్ళ ముడుపునకుఁ బూర్వమీకాలువ గలదట. అక్కడ నాసెలయేటి జాలునీళ్ళు సుగంధము గలిగి యుండునట. సేవాక్రమమున ని టున్నది. "తతఃకర్పూరసురభితీర్థం కర్పూర నిర్రురమ్" మోఁకాళ్ళ ముడుపు సాలగ్రామమయమైనది గనుక నిఁకమీఁదఁ బర్వతము పాదములతోఁగాక మో(కాళ్ళతో నడచుట జరిగెడిదట. కాన మోఁకాళ్ళ ముడు పని పేరయ్యో నందురు. ఒక్కొక వెుట వెూఁకాలి యొుతుగలిగి వెూఁ కాళ్ళు ముడుచుకొనుచు నెక్కవలెను. గనుక నాపేరయ్యో ననియు నందురు.