పుట:Andhrula Charitramu Part-1.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఇదివరకు ప్రకటింపబడిన గ్రంథములు.
1 వ గ్రంథము - అబ్రహములింకను చరిత్ర.
మొదటికూర్పు ప్రతులు అయిపోయినవి.
2 వ గ్రంథము.
హిందూదేశ కధాసంగ్రహము.
1 వ భాగము హిందూమహాయుగము మూడవకూర్పు.
250 పుటలు; 15 పటములు.

ఇందు మిక్కిలి పురాతనకాలమునుండి మహమ్మదీయ ప్రభుత్వమువరకు జరిగిన హిందూదేశ చరిత్రమంతయు వ్రాయబడినది. ఆర్యభూపతుత్రుల నేకులు వావాకాలమందు హూలు (Huas) శక. యవనాది శత్రురాజుల నోడించి శాశ్వతకీర్తి చెందిన సంగుతులీగ్రంథములో నెంతయు వీరరసపూరితముగ వర్ణింపబడినవి.

ఈగ్రంథము యొక్క మొదటి రెండు కూర్పులు అచ్చుఅయిన అయుదునెలలులోనే 2000 ప్రతులు అమ్ముడు పోయినవి. మూడవకూర్పు పుస్తకములుకూడ అయిపోవచ్చినవి. గ్రంథములోని కొన్నిభాగములు 1909వ సంవత్సరము మెట్రుక్యులేటు ???పరీక్ష చేర్చబడినవి. చక్కని కేలికోతో బైండు చేయబడినది.

ఇదీ ... గ్రంథావలోకనము ... కేవిలక్ష్మణరావు ఎంఏ గారిచే రచింపబడినది.

మా శాశ్వతపు చందాదారులకు అంచెకూలితో ర్పు 0 11 0

ఇతరులకు అంచెకూలికాక ర్పు 1 0 0

3 వ గ్రంథము -జీవశాస్త్రము..

ఎ. లక్ష్మీపతి బి.ఎ., ఎంఎ సి.ఎం గారి విరచితము.

మూడవకూర్పు 1 భాగము వృక్షశాస్త్రము ప్రత్యేకముగ ప్రచురింపబడుచున్నది. ఎలిమెంటరీస్కూలు టీచర్లకు మిక్కిలి ఉపయోగము. వెల ఇతరులకు చందాదారులకు, 0.6-0, ఇతరులకు 0-9-0