పుట:Andhrula Charitramu Part-1.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
4 వ గ్రంథము.
కాలికోబైండు రాణీ సంయుక్త రెండవకూర్పు.

ఇదియొక చారిత్రవిషయిక నవల పృథ్వీరాజుయొక్కయు, సంయుక్తయొక్కయు, దేశాభిమానమును, పరాక్రమమును ఎంతయు రసవంతముగా వర్ణింపబడినది. హిందూసామ్రాజ్య నాశనమునకు కారణములును తురుష్కులీ దేశము మొదటవచ్చినప్పుడీ దేశపుస్థితియు నిందు చక్కగా వివరింపబడినది. దీనిని చూచినలుగురు గ్రంథకర్తలు నాలుగునాటకములను వ్రాసిరనునదియే దీనియోగ్యతను జాటుచున్నది. విద్వాంసులు, పత్రికాధిపతులు ఇది అద్వితీయనవలయని పొగడియున్నారు. మొదటికూర్పు ప్రతులు అయిపోయినందున రెండవకూర్పు అచ్చువేయించినాము.

వేలాల సుబ్బారావుగారిచే రచింపబడినది.

మాచందాదారులకు పోస్తేజితో 0 9

ఇతరులకుపోస్టేజీకాక 0 12 0


మాకు 5 మంది క్రొత్తచందాదారులను సంపాదించి పెట్టువారికి ఈగ్రంథము ఒకటి ఉచితముగా నీయబడును.

5 వ గ్రంథము,


హిందూదేశ కధాసంగ్రహము.
2 వ భాగము మహమ్మదీయమహాయుగము, 2 వ కూర్పు.

ఇందు మహమ్మదీయుల ప్రభుత్వము, రాజపుత్రుల శౌర్యాగ్ని, విజయనగర సామ్రాజ్యము వర్ణింపబడినది. క్యాలికోబైండు, 500 పుటలు. కె.వి.లక్ష్మణ రావు ఎంఏ గారి విరచితము.

మాచందాదారులకు పోస్తేజితో 1-2-0

ఇతరులకుపోస్టేజీకాక 1-8-0