పుట:Andhra bhasha charitramu part 1.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంధి - ప్ర, కరణ ము. 391 గాని, ముఁగొంగు, క్రొఁబసిఁడి,కఁదోయి, అనురూపములు కలుగవని యుగము. 强 సిద్ధమైన ఖండ బిందువులు నుడి తొలి హ్రస్వములవై అఁట, ఇఁక, పేరు, అనుశబ్దములలో మాత్రమున్నవి. వీనిలో అట'అనునది అనుట" కును, ఇక (ఇనుక-కన్న ఇన్ను) కును, చుఁడు చుంగు అనుమధ్యవు పురుషబహు వచన క్రియకును సంక్షేపరూపములు. ఇందలియజసున్నలు లోపించినహల్లు స్థానమున వచ్చినవి.ఇక సాధ్యములైన యర్థానుస్వారములు నుడితొలి ప్రస్వ సుల విూద ను0డవు. (9) శౌను, నేను, పదంబుల ద్రుతంబునకు సంశ్లేషంబు లేదని చిన్నయ సూరి చెప్పెను, ఇట్లు చెప్పట { { గసడదవాస్య పద్ధమూ నూతా దాక్జా $ 2 است స్మగోర్వినై వైతే " అను చింతామణి సూత్రము ననుసరించియున్నదే. కాని, తాను, నేను, పదములు గ్రుత ప్రకృతికము లగునా "క్రా వాయను విషయనున గ్రాషణీకులం దభిప్రాయభేదముగ లదు. ఆ వి ద్రుత ప్రకృతికనులనుటకు దగిన ప్రయోగములు నన్నయకృత భారతభాగమునఁ గానరావు. నేను నకు వూఱుగ ‘ఏను' పదము నే నన్నయ ప్రయోగించియున్నాడు. తానుబ్రటో ధించె నేక _ తవు ననుఁ శ్రీతిన్ " (తెది VI. 151); “ శ్వేతకి ! నీ తపము སྨ5 ཕྱི༩, శ్రీ తాత్తడ నయితి (ఆది VIII. 214); “ జనయిత్రీ ! యేఁగృ తార్థ - జన్ముఁడ నైతిన్ ' (ఆర I. 859) ; “ మాయాశ్రమ మిందులకు న్, న్యాయనిధీ , మూఁడయోజ - నంబులుల దేఁ, బోయెద' (ఆర III. 99); అని ముద్రిత ప్రతులందు సర భా దేశములోడను, నర్థానుస్వారములోడను బ్రయోగనులు గాన్పించుచున్నవి. కాని, యీ పారము లాపదములద్రుత ప్రకృతికత్వమును నిర్ణయింపఁజాలను " తాను వ్రబోధించె ; ఏన్రీతా త్ముఁడ; ఏ గృతార్థఁడ ; ఏ నైూయెద; ఆ నియున్నను నీ ప్రయోగములకు ూధ లేదు. “ ఏల తామమ్ము నెఱిఁగెడు " (ఆది. VII, 281) అనుప్రయోగమున స్థిరవర్ణ ము పరము గ్రాఁగా తాను' పదములోని ‘నువర్ణ ము లోపించియున్నది. కావున, ఏను (ಸೆನು), తాను పెదసులపై పరుషములు పరిమైనప్ప డందలి నువర్ణము లోపింపవచ్చుననియు,లుప్త శేషము సంపూర్ణపదమున లెనే ప్రధమా విభ_క్లియం దుండుననియు, గావున గసడదవా దేశ మేవచ్చునుగాని సరళా దేశమును తత్సంబంధములగు వ్యాక రణ కార్యములును గలుగవనియుఁ జెప్ప వలెను, తిక్కనప్రయోగము లీయూహనే బలపఱుచుచున్నవి. { { నీ చెప్పిన పెద్దలు ద్రోణాచార్యులు మొదలుగాఁగ - ననికొల్లనివా రై చన్న వారలంగొని, యేచక్కబెట్టవాడ - నేపాండవులన్ [ఉద్యో. II. 250.]