పుట:AndhraRachaitaluVol1.djvu/425

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ రంగయ్యప్పరాయ బహ్‌దరు చెల్ల
          యామ్మ ప్రేమను బెంచి రధిపదవికి
ధీరతా ధీయుతా సారంబు గూర్చిరి
          గురువర్యు లెందరో కోవిదులును
మత్ప్రాభవార్ధసమ్మతులు నుయ్యూరాది
          బహుజనపదవాటి రహితుకోటి

గీ. వంశవర్ధనుల్ సుతులను వరతనయుల
నేలు గృహవర్తి వేణుగోపాలమూర్తి
వేంకటాద్ర్యప్పరాయడ, విశ్వ సుజన
హిత విధేయుడ విష్ణవమతపరుండ.

1927 సం||లో కాకినాడయందు జరిగిన ఆంధ్రసాహిత్య పరిష ద్వార్షిక మహాసభకు వీ రధ్యక్షులుగా నుండి నెరపిన యుపన్యాసము తెనుగు బాసకు గైసేత.