| ర్వురు పుట్టిరి. అందు నంగునకు మృత్యుపుత్రి యగు సునీథయందు వేనుండు | 96 |
చ. | జననుత వేనుదక్షిణభుజంబు మునుల్ మధియింపఁగాఁ బృథుం | 97 |
చ. | అనవుడు శిష్యుఁ డగ్గురున కంజలి చేసి మహాత్మ యమ్మహా | 98 |
వ. | అనినం బరాశరుం డిట్లనియె. | 99 |
వేనునిచరిత్రము
ఉ. | అంగుఁడు మృత్యుపుత్రి యగునట్టిసునీథను బెండ్లి యాడి య | 100 |
క. | మాతామహదోషంబున, నాతఁడు రాజ్యంబు సేయునప్పుడు పుణ్యో | 101 |
సీ. | ఆదికాలమునాఁటియగ్రహారంబులు బందెలు గల్పించి పాడు సేయు | |
తే. | జారచోరదురాచారసమితిఁ బ్రోచు, ననృతమును నాస్తికతయును బెనుచుచుండు | 102 |
చ. | శ్రుతులు పరిత్యజించి విధిచోదితకర్మము లుజ్జగించి సు | |
- ↑ పదుండ్రు = పదిమంది.
- ↑ మథియించఁగా = తరువఁగా, దుగ్ధదోహనము = పాలు పిదుకుటను, తన్పెన్ = తనియించెను - తృప్తి నొందించెను.
- ↑ అంజలి = చేమోడ్పు, రసాపతి = భూదేవి, గెనయఁగన్ = తనియఁగా.
- ↑ బందెలు = పన్నులు, పాషండధర్మములు = వేదవిరుద్ధాచారములు, జారచోర...సమితిన్ = విటులయొక్కయు దొంగలయొక్కయు చెడునడవడికలవారియొక్కయు గుంపును, నాస్తికత = దేవుఁడు లేఁడనుతలఁపు.