| వలన యదుకులంబు పొలిసినచందంబు, విని నితాంతదుఃఖవివశుఁ డగుచు.[1] | 267 |
వ. | ఉగ్రసేనవసుదేవులతోడ రామకృష్ణులకళేబరంబులకడకుం జని తనమనంబున. | 268 |
క. | ఇల నుత్పత్తిస్థితిలయ, ములకుం దాకర్త యైనమురవైరియఁటే | 269 |
వ. | అని దుఃఖించె నప్పుడు రుక్మిణీసత్యభామాదిభార్యలెనమండ్రును గృష్ణునితోడ | 270 |
తే. | వాసుదేవుండు పరలోకవాసి యైన, దివసమునఁ బారిజాతంబు దివికి నరిగె | 271 |
వ. | అర్జునుండును ద్వారకానగరంబునఁ గలసమస్తజనంబుల వెడలించి యొక్కరమ్య | 272 |
సీ. | వాసుదేవుఁడు భక్తవత్సలుఁ డెప్పుడు నచ్చోట ప్రత్యక్షమై వసించు | |
తే. | బహుళధనధాన్యసంపదల్ పరఁగియుండు, నమ్మహాక్షేత్ర సందర్శనానురాగ | |
అర్జునపరాజయము
క. | సురరాజతనయుఁ డప్పుడు, హరిభార్యలనెల్లఁ గొని రయంబున నరిగెన్ | 274 |
వ. | ఇట్లు మహారణ్యమధ్యంబున నరుగునప్పు డచ్చేరువపల్లెలబోయలు మూఁకలు కూడి | 275 |
మ. | శరచాపంబులు పూని పౌరుషమహోత్సాహైకశీలుండవై | 276 |
మ. | అని గర్వించి కిరాతదస్యులు మహోగ్రాకారులై పద్మనా | |