| యున్న నొకనాడు చూచి దామోదరుండు, తనమనంబున నిట్లని తలఁపు చేసె.[1] | 226 |
క. | ఈవంశంబు వినాశము, గావింపక యున్నఁ దగవు గాదు ధరిత్రీ | 227 |
తే. | తనమనంబున నిబ్భంగి దలఁచుచున్న, యవసరంబున దుర్వాసుఁ డనుమునీంద్రుఁ | 228 |
తే. | దైవకృతమునఁ జేసి యాదవకుమార, వరులుకొందఱు సాంబుని వనితరూపు | 229 |
తే. | అనఘ యీలతాంగియందుఁ గుమారకుఁ, డెన్నఁ దుద్భవించు నెఱుఁగఁ జెప్పు | 230 |
మ. | ఇది మిథ్యాసతి లోహరూపముసలం బీయింతిగర్భంబులో | 231 |
క. | శాపం బిచ్చి యథేచ్ఛం, దాపసవరుఁ డరిగె నపుడు తద్దయు భయసం | 232 |
ఉ. | శ్రీరమణీశ్వరుండు మునిసేఁతకు శాంతి యొనర్ప నేర్చియున్ | 233 |
వ. | అంతఁ గొన్నిదినంబులకును. | 234 |
ఉ. | జాంబవతేయుగర్భమున సంభవమొందె మహోగ్రలోహరూ | 235 |
క. | అమ్ముసల ముగ్రసేనుని, సమ్ముఖమువఁ బెట్టుటయు విషాదము భయముం | 236 |
చ. | మది నొకతెంపు చేసి తనమంత్రులఁ గన్గొని వేగపోయి మీ | |