పుట:Ammanudi April-July 2020.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాంట్రాక్టర్లతో చేతులు కలిపి ఎలామోసగిస్తున్నది, చట్టాలను ఎలా తుంగలో తొక్కుతున్నది (అడవిలో వెన్నెల 1985), ప్రజలలో పనిచేసే కార్యకర్తలు తమురాసిన కధలలో వర్ణిస్తూంటే, ఆ వివరాలు, లెక్కలు తెలునుకోకుందా వేధావులు “విజ్ఞాన బోధ చేయసాగారు (అడవిలో వెన్నెల- గి తి,



రిజనులు, గిరిజన సంస్కృ


ఉడనిలోపెక్తెల

నా.

బాలగోపాల్‌). వీష్లవ కాల్ఫ్సనీకత, మాజిక్‌ రియలిజం అంటూ లాక్షణికులు ప్రశంసింస్తూ ఎండమావులలో నీళ్ళు చూటించ సాగారు “విష్లవోద్యమానికెలాగో, దాని అంతర్భాగమైన విప్లవ సాహిత్యోద్యమానికి సైతం మార్కిజం, మావో ఆలోచన విధానమే సరిపడు ప్రాపంచిక దృక్సథం. ఎవడో కవి అనుకున్నట్లు మక్షికి మక్కి దించే మూర్చులెవరూ లేరు. మన పరిస్థితులకు అనువుగా మలచే ప్రయత్నమే జరుగుతున్నది? అన్నారు గానీ మావో చేనిన నిర్మాణ విధానాలు గమనించలేక ఫోయారు. (అడవిలో వెన్నెల- వేడి వెన్నెల కె. వి రమణారెడ్డి ఆవేశంలో ఉద్యమాలలో చేరి కొందరు బలిఅయిసోతుంటే, ఏదో గుంపుకు చేరబడి మేధావులు సిద్ధాంతాలు వల్లిస్తూ ఎగదోయ సాగారు. ఈ సంఖథూలలో రాజకీయాలను విస్తృతంగా చర్చించిన కన్నవబీరాన్‌, ఆ “ఉద్యమానికి వచ్చిన మద్దతు అంతా దానీ భవివ్యత్‌ న్వషప్నాలనుండి వచ్చింది. (24 గంటలు. పుట 245) కాని “పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రమన్నట్లు ప్రవర్తించటం వల్లనే (టేడ్‌ యూనీయన్‌ ఉద్యమంతో పాటు రైతాంగ ఉద్యమం కూడా అవజయానికి గురి అయిందని నేను అనుకుంటాను". (21) అనీ బాథపతతారు.

బానిస చదువులు ౫ ప్రశ్నించే చదువులు డిల్లీ విశ్వవిద్యాలయం ఆచార్య నందినీ సుందర్‌ బస్తర్‌ చరిత్రలో, 1910 లో అటవీచట్టం ప్రవేశపెట్టినపుడు జరిగిన తిరుగుబాటుకు స్పందించిన ప్రభుత్వం పంపిన అధికారులు, ఆ చట్టంలో ప్రజల అవసరాలను అనుమతిస్తూ, విచ్చలవిడిగా అదవి నరికివేతను నియంత్రిస్తూ చేసిన నిబంధనలను వివరించి, వారినీ సమాధాన పరచినట్లు రాశారు, ప్రజలు ఎక్కువ బడులు పెట్టమని, ఇంటికొకడన్నా చదువుకుని, ఆ మినహాయింపులు, వెసులుబాట్లు అందరికి చెపుతాదనీ, అక్రమాలను పై అధికారులకు ఫిర్యాదు చేస్తాడనీ తమ దగ్గరకు వచ్చిన అదికారులను కోరుతారు అనీ ఆమె పేర్కొంటారు. కానీ, ప్రభుత్వాలు బడులు పెట్టాయి. కాన, ఈ నిబంధనలను, వాటికి సంబంధించిన పటాలు, లెక్కలను బడిలో నేర్చలేదు. ఉద్యోగాలకు కావలసిన బానీసలను తయారు చేసుకోసాగారే కాని, అక్కదే తప్పులను ప్రశ్నించే ఫౌరులుగా ఎదగకుండా, విద్యారంగాన్ని పాలక వర్గాలు తమ గుప్పిట్లో పెట్టున్నారు. ఆ చదువులు చదివే వాళ్ళకు ఆ ఉద్యోగంలో చేరితే తప్ప ఆ మతలబులు తెలియవు. అవేమీ 'బ్రహ్మావిద్యలు కావు. కాని ఈ మేధావులకు నేర్చుకుందాం, నేర్చుదాం అనీ ఉండదు. “శేషం కోపేన వూరయేత్‌' అన్నట్లు తీవ్రంగా ఖండిన్తుంటారు. ఆ మూసలోనే శిష్యులను తయారు చేస్తారు. నందినీ సుందర్‌ సల్వాజుడుం మీద కేసు వేసి రద్దు చేయించారు. శంకరన్‌ నాయక త్వంలో ప్రభుత్వం ఏర్పరచిన అటవీ హక్షుబ గుర్తింపు చట్టం, రూల్న్చ్‌ రూపొందించిన కమిటిలో ఆమె సభ్యురాలు. ఇ. ఏ.యస్‌. శర్మ, రామచంద్ర గుహా ఆమె పిలుపు మేరకు బస్తర్‌ వర్యటించి. ఆదివానులమీద మీద జరుగుతున్నదమన కాండను ఎండగట్టారు. విశ్రాంత ఉన్నతాధికారి యన్‌. సి.సక్సేనా బస్తర్‌లో అటవీ హక్కుల అమలులో అవక తవకల మీద నివేదిక ఇచ్చారు. దాని అమలు కోసం ఆమె కోర్టుకెక్కి ఉంటే బాగుందేది. ఇంతలో ఆమె మీద హత్యానేరం మోపారు. ఆమె ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. పిల్లల విద్య, హక్కులకోసం శాంతా సిన్హా పర్యటించారు. నేటివిల్లలే రేవటి పౌరులు. ఉన్నత విద్వారంగంలో పనిచేసే వీళ్ళు, ఉత్పత్తి

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ జులై-2020 |

సాధనాలు, కనీస వేతనాలు, ఉపాధి హామీ, పొదువు లెక్కలు, దరఖాస్తులు నింపగల చదువులకోసం ప్రయత్నం చేయలేదు. వజలకు వనీకొచ్చే చదువులను వదిలేయకూడదు. ఎవరో అన్నట్లు లెక్కల మాస్టారుగా బాలగోపాల్‌ కొనసాగిఉంటే నోబెల్‌ వచ్చేదేమో గానీ, పారహళ్కుల రంగంలోకి వచ్చిన ఆయన, వప్రజలకు కావలసిన లెక్కల మీద దృష్టిపెట్టలేదు. ఉద్యమాలకు అనుగుణంగా చట్టాలు. అమలులో వక్రమార్గాలు

1940లలో కొమరం ఖీం బలిదానం తరువాత వచ్చి గిరిజనులను అధ్యయనం చేసిన మానవ శాస్త్ర వేత్త హైమెందర్భ్‌ స్థానిక ఉద్యోగులు పట్వారిలు, ఫారెస్ట్‌ గార్జులను లోబరచుకాని, భూస్వాములు, కాంట్రాక్టర్లు చేస్తున్న మోసాలను ఏకరువు పెట్టారు. నాటి ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నీయమించింది. ఆయన ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు పెట్టాడు. వాటిలో భూమి, అడవి కూలి వీటి కాలకలు, లెక్కలు పాఠాలుగా పెట్టలేదు. మళ్ళి 1980లో వచ్చిన అయన, చదువుకున్న గిరిజనులు ఒకవర్మంగా తయావైనారనీ, వారు ఏవిథంగానూ తమవారికి ఉపయోగ పడలేక పోతున్నారని వాపోతారు([౧౫౦6ఏ 0 యజ వయు౭ైలైం 01 యోగా? 19882) పారహకళక్కుల ఉద్యవుం బలంగా ఉన్న వరంగల్‌లో పఫాలనాశ్యాస్త్రం చదివిన వహారగోపాల్‌ 'పైరవీకారులే/దళారులే ఆఖీనులలో కథ నడిపిస్తున్నారని, వాళ్ళు లేకపోతే ప్రభుత్వమే నడవదనీ సిద్ధాంత గ్రంధం రాసారు. మేధావుల ఉదాసీన వైఖరులు

ఒక వళ్మ ఉద్యమాలను అణచివేన్తూనే, వ్రభుత్వాలు, వ్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలు చేయసాగాయి. ప్రకాశం పంతులు రివిన్వూ మంటత్రిగా[937) అర్ధరూపాయికి మించిన వడ్సీ తీనుకోరాదని చట్టం చేసారు. తెలంగాణా సాయుధ పోరాటం ఫలితంగా రక్షిత కౌలుదారి చట్టం వచ్చింది. (వికాకుళ పోరాటం వల్ల 1/70 వచ్చింది. ఖూ నంన్మరణలు చేవట్సింది. ఇంధదవెల్సి మారణకాండ తరువాత ఉన్నతాధికారుల కార్యాలయాలు గిరిజనప్రాంతాలకు తరలి వెళ్ళాయి. గిరిజన ప్రాంతాల భూముల స్వే