Jump to content

పుట:Ammanudi April-July 2020.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంవ్రదాయం సాధికారత ాానానత్‌.

యొ.

డా॥ పి. శివరామకృష్ణ “శక్తి 9447977

అఎఅడవనమావి న్‌ళ్ళు చూసి గుండెమంటలార్పుకోకు” దేశి ౫ శిష్ట సాహిత్యాలు.

“దేశ్చీ వాంగృయం, ఆటపాటలు బతుకు తెరువులకు పునాదులు. శిష్ట సాహిత్యం ఉపరితలం. దానికి పునాదిని కదిలించే శక్తి లేదు. తెల్లవాళ్ళు రాకముందు సాహిత్యచరిత్ర వర్ణించే దక్షిణాంధ్రయుగంలో 'మొత్తం మీద మౌఖిక సాహిత్య ప్రభావం బలంగానే ఉంది (శ్రిమరా. శ్రిపురనేని మధుసూదనరావు.

సాహిత్యంలో వస్తుశిల్దాలు వుట 286

తెల్లవారిచదువులు,కాలువులుమరిగిన శిష్ణులు, జానపదాన్ని గ్రామ్యం, పామరంగా ఈనడించి పక్కకు నెట్టారు. ఆ విభంగా ప్రత్యక్షంగా పరోక్షంగా రాజాశయంతో, అక్షరాస్యత పెరుగుతున్నకొద్దీ, ప్రచురణరంగం విస్తరించి బలపడిన శిష్టసాహిత్వం, పాశ్చాత్య సాహిత్యం ఒరవడిగా వేసిన వె[రితలలు, “రచనల ఉత్పత్తిరంగంలో వచ్చిన మార్పులు సమాజాన్ని ఎలా నిర్వీర్యం చేసిందీ 1తిమరా” వివరిస్తారు (పుట 93,111). లిఖిత సాహిత్యం దేశి సాహిత్యానికి సాటిరాదని తెగేని చెప్పతారు. అంతేకాదు దానికి విప్లవానికి పురికాల్బగల శక్తిగూదా ఉందని నొక్కి చెపుతారు. (అంతర్గత గతితర్మంలో పడి, వెళ్ళేరు నారాయణరావు ఆశుకవీత్వ చరిత్రనీ వర్ణస్వభావాన్నీ విస్మరించారు. లేఖనప్రక్రియను మాత్రమే కవితా విప్లవాలకు చోదక శక్తిగా చెప్పటం అర్జరహితం. 'సాపొత్యంలో వస్తు శిల్పాలు” వుట 74, వన్లేతర ఆదిమ నమాజాల్లో కవిత్వం ఆశురూవంగా ఉందేదని మార్చిన్ట్‌ సాహిత్య కార్యకర్తలు చెప్పతూనే ఉన్నారు([72). జానవద వాంగ్మయుంలో.. తెలుగు నీల సాహనపరాక్రమాలేకాక ప్రణయజీవితంలో కూడా, స్వేచ్చ మానవతాన్నూర్తి కనిపిస్తాయి. (107) బ్రిటిష్‌ వాళ్ళు వ్యవస్థలో మార్పులు తెచ్చారు. వాళ్ళు బూర్డువా విధానాలను ప్రవేశపెట్టిన సాామాజ్య వాదులు(పుట

111).ఈ బూర్జువా వర్షం దాబు వర్వాలను, మోసకారి లక్షణాలను, లంచగొండితనాన్ని దుయ్యబట్టే చిలకమర్తి మాటలు “నువ్వేం తాలుళ్ళుచేరి బంట్రోతువా పోలినుజవానువా, ముంచిఖువా కరణానివ్నా నీకు దడిచేందుకు?” ప్రనిద్భవ్హైనవి. ఈ కొలువుల అండతో సాహిత్యగాళ్ళు అరకొరజ్ఞానంతో సామాజిక స్పృహ పేరిట చలామణి కాసాగారు.

ఈ తెలయుగంలో “కవి, కవిత్వం, శ్రోతలు సమాజం అనే నాలుగు ముఖ్యాంశాల్లో- శోతలు, సమాజం పోయి, కవి, కవిత్వం మిగిలాయి”. (40)

“ఇక ఆధునిక యుగంలో మధ్యతరగతి శిష్ట బృందం ప్రేక్షకులుగా ఉన్నారు. ఆధునీక విద్యా విధాన ఉత్పత్తి అయిన మధ్యతరగతి మేధావి, బుద్దిజీవుల బృందానీకే ఈ నాటికీ నాటక రంగం పరిమి తంగా ఉంది. నీరక్షరాస్యులైన జ్రమజీవులలో ప్రచారంలో ఉన్న ప్రదర్శక కళారూపాలను పునరుద్దరించుకోవాలి, ఆ సంచితాన్ని మనం ఖభద్రవరచుకోవాలి”. (౧౦ గబ్రగత5678 6 67244826 222 ౫0 7264725 ౧0 లి /2౫%- 2766 ల్ల? 2 6727. 173పుట కవిత్వం చైతన్యం.) అనీ పిలుపునీస్తారు. ఉద్యమ సాహిత్యం- అమ్మమ్మ, నాయనమ్మ కథలు

కానీ, ప్రజలలో వర్షస్పృహ ఉందిగాని వర్ష చైతన్యం లేదు అని చిత్రమైన భాష్యాలు చెపుతూ, మార్పుకోసం తొందరపెట్టే వర్షాల అండదండలతో ఉద్యవు సాపాత్యం బలపడసాగింది. అది మరో శిష్ట సాహిత్యమై వరాన్నజీవి వలె ెరిగి, జానవదాన్ని తొక్కేయటాన్న గర్వంగా చెప్పుకునే అహం పెరిగిపోయింది 'జానపద బాణిలో గెరిల్లాలు 'పవేశపెట్టిన గాధలు వినిపించాయిగాని అమ్మమ్మ నాయనమ్మ కథలు విన్సించలేదు”. (జంగల్‌ నామా ముందుమాటలో వరవర రావు) ఇలా 'సాంస్మ లకీక దండయాత్ర చాపకింద

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ జులై-2020 |

నీరులా ప్రసరించింది. దీనికి ఏ పరాయి దేశం వారినో నీందించటానీకి వీలులేదు. దీనీవల్ల సామాజిక జీవనంలో అంతులేని సామరస్యానికి దోహదం చేసిన సమిష్టి సంస్కృతి నశించిపోయే ప్రమాదం ప్రారంభమైంది. (నాయని కృష్ణకుమారి, వేముల పెరుమాళ్ళు-తెలంగాణా జాతీయాలు” లో 722 46 రాజై తగంళళ00476 9ల7746బ ౧26 ఉల౫0/0272622 ౧౯ 46 లిడ5త్తిం్రిం!222640. 226 60000744 6447 క్రలన లిం00726 260/6 624 ఉంంటాలాటిజడ0) రాజకీయాలు కళలు మతం వీటినుంచి పుట్టిన అనేక విషయాలు, మూల ఆర్ధిక శక్తులలోని ఘర్షణను అణచి వేస్తున్నప్పుడు, ఆటంక పరుస్తున్నప్పుడు ప్రధాన పోరాటం ఉపరితలం మీదే చేయాలి. (కవిత్వం -ఛైతన్యం పుట 3౩8) అనీ (పోత్సపాస్తారు. జానవద సాహిత్యం సేంద్రియ ఎరువైతే, ఉద్యమసాహిత్యం “దుక్కి మసాలా” అంటే రసాయనీక ఎరువు వంటిది. సేంద్రియ ఎరువుతో సత్తువ చేయకపోతే ఫొలం వనీకి రాకుండా పోతుంది. అదే జరిగింది. తమంత తాము సాహిత్యం అల్లుకోగల సమాజం - రచనల మీద, కంపనీ ఎరువులు, విత్తనాల మీద, యంత్రాల మీద అధారపడ సాగారు. ఇపుడు సేంద్రియ వ్యవసాయం బాట పడుతున్నారు. విత్తనాల మీద అధికారం కోరుకుంటున్నారు. కళలలో కూడా ఈ ప్రయత్నాలు విస్తరించాలి. విముక్తి- నిర్మాణం

వైనాకు విముక్తి /స్పతంత్రం తెచ్చాక మావో నవచైనాకు తగిన విద్యావిధానం, భూమి, కమ్యూన్‌ లెక్కలు, వేర్‌ వుట్‌ ఆరోగ్య కార్యకర్తల తయారీ ప్రాధమిక స్థాయిలోనే ప్రవేశపెట్టాడు. జనతా ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి రాజనారాయణ్‌ వీటినుండి స్పూర్తిపొంది సామాజిక ఆరోగ్య కార్యకర్తల పథకం రూపొందించినట్లు చెప్పుకున్నాడు. “అదవిలో వెన్నెల

ఉద్యోగులు ఖూస్వావబలతో,