పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ ఆధ్యాయము

55


యెక్కువ విలువ లేనివి గాని మేము ఆయలలో మన డుగా పుట్టినందున మేము సమాసహాక్కును చున్నా ము” అని సామ్యూయల్ ఆడశ్సును నాయనో చెప్పారు.

{ప్రజాహివృద్ధి

, పలస రాష్ట్ర ప్రజలు బహు త్వరితముగా సంఖ్య ఆభివృద్ధి చెందిరి. యూరోవుఖంతములలోని వివిధ దేశముల ప్రభుత్వమువారా కాలము తా మవలంబిచిన క్రైస్తవనుత శాఖకుతప్ప నితరశాఖల నవలంబిం చిన ప్రజలను పెక్కు విధముల హింసించు చుండరి. ఈ విధముగా బాధనొందుచుండిన వారు యీ అమెరికా వలన రాష్ట్రములలోకి కాపురమునకు వచ్చుచుండిరి. ఈ రాష్ట్రములలో సంపూర్ణుమగు ముత స్వేచ్చ గలిగియుండెను. రోమాను కాథలిక్కులు, ప్రోట స్టెంటులు, ప్యూరిటసులు, ఎమజన లలు, క్వేకరులు, ప్రస్బి టేరియనులు, బాప్టిస్టులు, లూధరులును మెడిలేలియనులు మొదలగు క్రైస్తన. మతములోని వివిధ శాఖల వారును వివిధ తెల్లజాతులకు చెందిన వారును సంపూర్ణమగు మత సహనముతోడను తమయిచ్చవచ్చిన రీతిని యీ శ్వరు నారాధించు. మత స్వేచ్చతోడును భ్రాతృభావముతో తమ రాష్ట్రముల యభివృద్ధికి కృషి సల్పుదుచు ఐక మత్యము గలిగి నివసించుచుండిరి. మరియు నీకొత్త దేశ ములో ద్రవ్యమును సంపాదించి మంచి స్టాయిని. పొందుటకు ను చాలా మంది వచ్చు చుండిరి. మొత్తంమీద బంగ్లాందు నుండి వలస వచ్చినవారే చాలా యెక్కము నండి ఆ తరునే నీ రాష్ట్రుడు లింగ్లాండునుడు. లోగియుండినవి. 68 వ నేరవశ్వర ను. వరికీ రాష్ట్రములో జన సంఖ్య ఇరువది లక్షులవరకు పెరిగెను.