పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము


ఫోర్సుగల్ వారి వద్దనుండి నూటికి యెనిమిది చొప్పున వడ్డితో ఋణము చేయవలసివచ్చెను.

అమెరికా స్వతంత్ర
మంగీఅరింప బడుట.

1782 సంవత్సరము డిశంబరు నెల 5వ తేదీన ఆంగలేయ పార్లమెంటు సమావేశము కాగనే అమెరికా స్వతంత్రణఅమెరికా వలనరాష్ట్రముల స్వతంత్రమును మంగీకరింప బడుట. తానంగీకరించు చున్నానని రాజు తెలియ చేసెను. "ఇటుల ఆంగ్లేయ రాజ్యమునుండి ఆమెరికా వారు విడిపోవుటను నేనునా ప్రజల యుదేశ్యము ననుసరించి యంగీక రించుచున్నాను. నా యభిప్రాయములు నా ప్రజలకొరకై మార్చుకొనినాను. ఇంత గొప్ప భాగ మాంగ్లేయరాజ్యము నుండి విడిపోవుటవలన ఆంగ్లేయ దేశమున కెట్టిసష్టమువాటిల్లకుండును గాక యని వరమేశ్వరుని ప్రార్థించుచున్నాను. మరియు రాజకీయస్వాతంత్రమునకు రాజరిక మెంతయావశ్యకమో అమెరికవారు గ్రహింతురని సమ్మచున్నాను. మతము, భాష, పరస్పరలాభము , ప్రేమాను బంధములు, ఉభయ దేశములు వారి మధ్యను శాశ్వతమగు నైకమత్యమునకు తోడ్పడు నని విశ్వసించుచున్నాన. ఐకమత్యము పురిగొలుపుటలో నాశక్తి వంచనలేక పాటుపడుదునని వాఁగ్డత్తము చేయుచున్నా నని రాజుపన్యసించెను. ఈ నెలలోవలనే పరాసు సేలను. తీసుకొని నౌకాదళ మమెరికానుండి పరాసు దేశమునకు వచ్చెను.


1788 సంవత్సరము జనవరి 20వ తేదీన ఇంగ్లాండు.ఫ్రాన్సు, స్పైన్ ప్రభుత్వముల వారి