ఉ. | శ్రీనుతమూర్తియైన రఘుశేఖరు తేజముఁ బోలె పర్వుచున్ | 129 |
8. నగణస్య
| వాదాంగచూడామణౌ— | |
చ. | గుణముల కెల్ల నాకరము కోరి కృతీంద్రుని డాసియున్న దు | 130[1] |
| కవిసర్పగారుడే— | |
మ. | పరమాత్ముం డధినాయకుండు జయసౌభాగ్యైకసామ్రాజ్యపూ | 131[2] |
| ఉత్తమగండచ్ఛందసి— | |
క. | శుభసుఖ మక్షయ ధనకన | 132 |
టీక. | పరమాత్మ అధిదేవత అన్నారు, గాని నగణం సర్వశుభదం. కనుక మిగిలిన కవీశ్వరులు యెన్ని వ్రాసినవారు కారు. | |