పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

's? ఆ ం ధ9 కవి త ర ం గీ జీ వినువ• సుఁడు (జయసింహుఁడు) £3 () | విజయాదిత్యు డు (రణ రాగు { డ) | {మొు దటి) పులకేశి | | కీర్తివ2 మంగల్టేశుఁడు | | | خص=ھـعـاظ s | “రెండవ పులకెశి జయసింహుఁడు కుబ్జ విష్ణువర్ధనుఁడు (పృధ్వీవల్లభ మహరాజు) ఇతఁడే తూర్పు చాళు-్య ఇతఁడు పశ్చిమ చాళిుక్య s వంశక_ర్త వంశిక_ర్త, పృధ్వీవల్లభ మహారాజని నావూరిత5 కు గల రెండణ పులకేశి పశ్చిమమున బాదామినగము (దీనికి వాతాపిన గమని నామాంతర ము) రాజధానిగా రాజ్యము చేయుచుండుటచే నాతఒకిఁ బశ్చిమ చాళు క్యరాజనియు, నాతని వంశమువారికిఁ బశ్చిమ చాళుక్యులనియు పేరు వచ్చినది. ఆశ్లే తూర్పున వేఁగి రాజధాని గా జేఁగి కళింగదేశములను బరిపాలించిన కుబ్జవిష్ణవ్యనునకు తూర్పుచాళుక్యగా జనియు నాతని వం ఛను వారికిఁ దూర్పుచాళుక్యులనియు నామ మేగ్పడినది. భారత కృతి పతియైన రాజరా జ్ఞe తూర్పు కాళుక్య వంశములో నివాడు. కుబ్జవిష్ణవ నుఁ డీ వలశమునకు మూలపురుషుఁడు, కుబ్జవినవస్థనుఁడు మొదలుగా రాజరాజు వఱకును గల వంశవృక్షి వు నీదిగువ నిచ్చుచున్నా ఁడను, పశ్సి మచాళుక్య వంశము కూడఁ జాలగ నభివృద్ధి చెంది రెండుశాఖలుగచీలి బాణామిని రాజధానిగాఁ జేసికొని పరిపాలించినవారు బాదామి చాళుక్య