పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్నయ భట్టు 43 తీసివేయబడినది. పదియ వవృక్షగుండలి వైవి నుదాహరించిన "లోపో వాస్యాత్ " అనుసూతమున కూడ తీపివేయఁబడినది. నన్నయభట్ట తన గంథమున నధ్వణాచార్యని హేమచంద్రుని త్రివిక్రమని దలపెట్టు టయసంభవమని తలంచి బాలస- స్వతీయమ ను దరువాతివారెవ్వరైన సవ రించినారా? లేక ఆప్ప వి మూలములో లేని యిబా నూతములను వ్యాకరణకర్తల నామములను జ్చే తన గ్రం థ ము నఁ దెచ్చిపెట్టు కొనియెనా యనునది తీర్మానింపఁబడవలసిన సమస్య. ఈ సూత్రము లను ఆప్పకవి తెచ్చిపెట్టకొని యుండఁ డనియు నాతవి కంద వe నఁ గలిగెడు పయోజనము లేదనియు ననుకొనినచో, నీసూతములు నన్నయకృతములు కావనియు, బ్ర శ్రీ వీరేశలింగము పఁతులు గారని నట్లు బాలసరస్వతియో, లేక మఱియొకరో యినా సూతములను రచించి పుస్తకమునకు గౌరవమును దెచ్పుటకై మహాకవియగు నన్నయభట్టు నకు దీనిక_ర్తృత్వము నాపాదించియుందు: నియు నిస్సంశయము గాఁ జెప్ప వచ్చును. బాలసరస్వతీయములో నీవ్యాకరణ క_ర్తలు మువ్వుగి పేరులను గూడ లేకుండుట చిత్రముగనే యున్నది. పైనివ్రాసిన వాక్యిగులనన్ని టిని జదివి చదువగలు తమయంతరాత్మకు సత్యమని లో చినిరీతిని న్వి యించుకొందురు 7గాత్ర! 炒 ఇంకనొకటి రెండు విషయములు నన్నయ ముందుగా నాఁథశబ్ద చింతా మgసీని రచించి పిన) ట భారతమును రచిం చెనని కొం జరినుచు న్నారు. సన్నయ భాt తమ.న నాంధి శబ్దచింతామణియందలి నియమములకు విరుద్ధములగు పయోగము లున్నవని బ). శ్రీ వీరేశలింగము పంతులు గారు తమ యాంధకవుల చరితమునఁ జూపియున్నారు, గcథవిస్తరభీతిచే వాని ని cదు ను ఆలిలఁ జూపలేదు, శబ్దశాసనుఁడని పేరొందిన నన్నయమహాకవి తానుచేసిన "యమముల నల్లంఘించెనన టకంటె, నా నియమము లాతిఁడు చేసిన