పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40 ఆ 0 ధ్ర కవి త ర 0 గి జీ బ్రకటించినారు నా కీనడ మ బాలసగి స్వతి టీకాసహితాంధ్రశబ్ద చిం తావ డి శాల్లో పత్ర ప్రతి యొకటి లభిచినది, ఆది యీ 下5ご&○&SS&> భిన్నము గా నున్నది, ఆందు భారతము వునుచగిత్రము, ఆముక్తమా. ల$ద మెదలగు గ్రంథములనుండి లక్యములుదాహరింపబడియున్నవి దీనినిబట్టి గా లస స్వతీయ టీకలలో బండితులు విశేషములు గా మార్పు లు గావించియుండిరనియుఁ దవ టీక కనుగుణముగా వారు సూత్రము లను దా అు వూ ఆలు గావించి యుందురిని యు ఁ దలంపవలసీ యున్నది. నేను జూచినంత వఱ కష్పకవీయమనం గిట్ట మార్పులు గన్ప్బట లేదు బాలసరస్వతీయమునఁ బండితులు తాఱుమాఱు చేసిన ప్రతియే య హో బలపండితునకు 8 భించియుండుననియు, నాపాఠము నే య హోబలుఁడు గైకొని నంతమాత్రమున నదిమూలానుసరిణవుని తలంపరాదని రు నా యభిప్రాయను. ఆప్పకవీయమునకు వ్యతిగి క్తముగా నున్న పాఠములు బాలసరస్వతి బిన్మ బండితుల చేఁ జేయ ఁబడిన వనియేు నావిశ్వా సము. మూలసూత్రముల నష్పకవి మార్పుచేసెనని తలంపరాదు. అహో బలపండితుఁడ కూడ నప్పక విపాఠములను గ్రహీంచిన బ్లీకింది శ్లోకము లో ఁ జేప్పియున్నా (డు.

  • * به میده Arý —o } ཅའི་སྐད། శ్లో అప్పార్యపుస్తకాగూఢ పాఠ భేదాద్యదుద్ధితం

మయాసంగృహ్యతే రూపంతదస్యా ధ్వణోక్తితః. ఆంధ్రశబ్ద చింతామ ణి యాఱువందల సంవత్సర వుల దనుక నణఁ గియుండుటచే ని పాఠభేదములు కలిగెనని కొంద అను చున్నారు. "gూని యావాదమునందు స్పాము లేదు. బాలసరస్వతికిని నన్నయభట్టునకును గల మధ్యకాల వూఱువందల సంవత్సరములు. ఈ కాలములో గ్రcథ మును లేదు, పాఠభేదముల ను లేవు. బాలసరస్వతికి లభించినది మొద టిది. అప్పకవికి లభించిన గ్రంథము రెండవది. ఈ రెండింటిలోనే పాఠ భేదములు. ఇవియే మాతృకలు. ఈ మాతృకలపుత్రికలలో పాఠభేద ములు గలవు. ఈపాఠభేదములు, గ్రంథమాఱువందల సంనత్సరను లడగి యుండుటచే వచ్చినవి కావు, గ్ర 0 థ ము బయటపడిన పిమ్మట,