పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

卻} పే ము ల వా డ థీ వు క వి 281 లున్నారు. ముడికి సింగన కవి కాశ్రయుఁడైన ముప్పడినాయకునితండ్రి కూడ తెలుగు రాయఁడే, ఇతఁడు క్రీ. శ. పదునాలుగవ శతాబ్దియం దుర్తరార్ధమున నున్నవాఁడు నెల్లూరు శాసన సంపుటములలో గaూర-౧.9 ox పేజీలలోని శాసనముల యందలి తెలుఁగు రాయాc డొకఁడు కలఁడు. ఇతఁడు సాంబువ రాయల కొడుకు, శా, క్ష. ౧ 3 రూ

  • > 3 a... O ప్రాంతములయం దున్న వాఁడు. ఇంకను వాజయ యును; శాసనములను బరి కించినచో వుకి కొందఱు తెలుఁగు రా య నామ ధారు లు లభింపవచ్చును. భీనుకవి యిం దే తెలుఁగురాయలను సంబోధించె నౌ* తెలిసికొనుట కవ కాన్దము లేదు. ఇంతకు నీపద్యములోని తెలుంగాధీశ' యను పదమునకు 'కళింగాధీశ' యను పాఠాంతర మున్నదని కొందరు చెప్ప చున్నారు. ఆది సత్యమయ్యె నేని, తెలుఁగు లాయ నామ ధారు లను వెదకిన లాభము లేదు. రాయకళింగ గంగున కీ పద్యము ననువర్తిం వఁజేసి ఆతని దర్శనమునకుఁ బ్రథమమున పెళ్లినప్ప జో, ఆతనిని తిరిగి యనుగ్రహించిన పిమ్మటనో భీమకవి యాతనిని సంబోధించు చు నీ పగ్యమును జెప్పియుండునని యూహించితి మేని, యాకళింగ గంగు కాలమే భీమకవి కాల వుని నిర్ణయించి యూరకొనవచ్చును. తెలంగా ధీశ “పదవువకు పౌలాం గా థీక్ష* * తెలG గా థీక్ష" యను పా గ్రాంత5వులు కలవని ఔష్ప చుఁ గొంది తాశబ్ద యుల నా ధారవు గాఁ జేసి శాలనిర్ణ యము చేయఁ దొడంగిరి, కాని యవి తృప్తికరములు గాఁ గన్పడ లేదు. కళింగాధీ శుఁడు పై నిజెప్పిన త్రికళింగాధిపతియేయని యనుకొంటి మేని ઉં, శ, గంలాG-౧౧x 0 నడుము భీమకవి యున్నాఁడని తేలుచున్నది,

(-) త్యాగిపోతరాజుపై ఔష్చీనది గి. వీరేశలింగము పంతులు గా రాంధ్రకవుల చరిత్రమున "భీమన దేశసంచానము పెడలినప్పడు తన గుజ్ఞము గుడి మెట్టలోని పోతరాజు