పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

260 ఆ ం ధి కే వి త ర ం గి జి కస్తూరి యొక్క వినియోగమును శీనాథుఁడు తెల్పి నాఁడు. వానిచ్చే దనను బూజింపుము మాత్రమే చెప్పినా (డు. ఈ తె లంగాధీసులిద్దును ఒక్క-రేయని తలంచుటకుఁ దిగిన యాధారములు లేవు, తెలుఁగు రాయ నామ ధారులు పెక్కు-రున్నారు, శీనాథుని తెలుం గా పనిఁ గూర్చి యాతని చరితమున వాయు చున్నా ( డను. శీనాథుని శైలుం గాధీశుఁడు కవులకుఁ గస్తూరికా దానము సేయుట లో బ్రఖ్యాతివహిం చినవాఁడయి ను థ్వని వినవచ్చుచున్నది. భీమా క బి తెల ౧7గాధీశవ కట్టి ప్రఖ్యాతి యున్నట్లు లేదు, తెలుఁగు బాలను వామ ధారులు పెడ్రా Ꮎa في حبيبيعي Q =గ్రs పుర0 సంస్థానాధిపతులగు వత్సవాయివారి పూర్వలలో నే యిరువు రున్నట్టు ఏనుఁగు లక్ష్మ"కవి రచించిన రామవిలాసములోని యినాక్రింది రెండుపద్యములను బ్ర, (હૈ. వీరేశలింగము పంతులుగా రు దాహరించి యున్నారు. క, ఆ వూచనృపతిసుతుఁడు వు హామహుఁ డెఱపోతన కుమాధీశ్వరుఁ డా శీవు:తు సుతులు జగదభి రాములు శీ తెలుఁరాయ రామునరేంద్రుల్. మ ఆచలాధీశ్వర ధీరు రేకపలి దుర్గాధ్యకు విద్వేషిరా ట్పచయో ద్వేల బలావలేప తిమిరప్రద్యోతనున్ విక్రమా ర- చరిత్ర"_త్తము కావ్యనాయకుని బేడ్క-ం బ్రస్తుతింపందగుజా సుచరిత్రాఢ్యుని వత్సవాయ తెలుగుకా వోణీ? చూడామణిన్, ఇందులో మొదటి తెలుఁగుణాయులు గుడిమెట్ట త్యాగి పాశీతా రాణు నకు వునువుని మునువుఁడు, "రె౦డవ తెలుఁగు రాయలు పెుదటి తెలుఁ గురాయల కగ్రజుని క వూరుఁడు. క్షీ ! రవరిలో సెవరి కాలమునందు మకవి గనున్నాఁ డన్నను త్యాగి పోతరాజునకును భీమకవికిని సంబంధ ముండదు. వీరిరువురును గాక యింకను మeణికొంకఱు తెలుఁగు రాయ