పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

174 ы о 3 5 9 8 бо А в ఈ రెండు తెగల చోడులునుగూడ, తె"ము సూర్యవంశిమవారి వుని రియు నందు వి: గులఁ బ్రఖ్యాతి వహించిన కరికాలచోడుఁడు తమకువంశక_ర్త యని యుఁ జెప్పకొనుచుందురు, ఈకరి కాలచోడుఁ డొనర్సిన ముహ త్కార్యములు రెండు కావేరీనదిపొంగి గామ ములపై బడకుండ నెతైన కట్టలు పోయించుట, పల్లవులను జయించి చోళ రాజ్యమును వఁజేయుట తిక్కనసోమయాజి నిర్వచనోత్తర రామాయణమనం దీకరికాలచోళుని గూర్చి యిట్లు నుడివి యున్నాఁడు. క విదపఁ గరి-కాలచోళ్లుం డ దయంబై జలధిపరిమితోర్వీవలయం బు దనకు బంట పొలముగ నెదు రెందును లేక పేర్మి యొసకం బెసఁగన్. శా. చే సేఁతం బృథివీశు లందుకొనఁ 7గాశీసింధులోయంబుఖం జేసెన్ మజ్జన మంగుటంబున; హరించెం బల్లవోర్వీశు ను ల్లాసం బొందఁగ ఫాలలోచనము έδειο గర్లైఁగావేరి, "-- లాసాద్యాఖిల దిజ్ముఖుండు కరికాలబ్మెవిభుం డల్పుఁడే, ఈ కరికాలచోడుఁడు క్రీస్తుశకమున సాఱవ శతాబ్దివాఁడని కొందఱు చరితకారులు తలంచుచున్నారు, ఇదిసరియైనదని చెప్పట కుఁ దగినయాధారములు నాకు లంభింపలేదు. ఇతఁడు త్రిలోచనపల్లవు ని జయించినట్లు పై పద్యములో నున్నది. కాని త్రిలో చనవల్లవులు పెక్కు-రున్నారు, చాళుక్యవంశీయుఁడగు విజయాదిత్యునితో" యుద్ధ మొనర్చినవాడొక త్రిలోచనపల్లవుఁడు కలఁడు, ఆయుద్ధములో విజయాదిత్యఁడు చనిపోయె ననియు, నంతర్వత్ని యగు నాతనిభార్య ను విష్ణ భట్టసోమయాజి కాపాడెననియు, నన్నయభట్టు చారిత్రమున వాసియుంటిని ఆత్రిలోచనపల్లవుని కాల మాజవశతాబ్ది యని యచృటఁ జెప్పఁబడినది, ఆ త్రిలో చనుఁడును, కరికాలచోడునిచే