పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

153 ఆ ం ధ క వి త ర ం గి cā కావున “ఒఆలివూరు పుచి వరాధీశ్వర" యను బిరుద మునే “ఒఱ్క్వరి కధిపతి" నని తనానుగూర్చి చెప్పకొనిన పద్యములో వేసికొని నాఁడని స్సంశయముగాఁ జెప్పవచ్చును. టెంకణాదిత్యడనుట కూడ నట్టి బి ) దములలో మౌ 5 టి యేు. తిండ్రి యైన చోడబల్లికిఁ బిమ్మట పాg నా (టిల*నే యిరువదియొు : వేయుcటి కధీశుడు 7గా నీ కవి రాజశిఖా మణి యుండినట్లు నిశ్చయము గాను ను డువవచ్చును. పదియవ పదునొ కొTండవ శిశాబ్దులలొ దంజావూరు తిరుచునాపల్లి ప్రాంతములు పాచీన ప్రధాన చోడవంశమునకుఁ జెందిన రాజుల పరిపాలనములొ నున్నట్లు శాసనములు పెక్కు-లు వరుసగా గాన్పించుచున్నవి. ఆందు నన్నెచోడుని శాసన మొక్క-టియును లేదు. దీనినిబట్టి నన్నెచోడు నకు నొఆయూునకు సంబంధమేమియు లేదని స్పష్టమగుచున్నది. ఈ కవి, తాను కరికాలచోడుని వంశములోనివాఁడనని చెప్ప కొని యున్నా(చ. దక్షీణ దేశమును బౌలించిన చోడులలో న స్నె చోడుఁడు లేఁడు. ఈ విషయ నిర్ధారణమునకై ద్రావిడచోళవంశము ను బరిశీల్పితము. కరి కాలచోడుని వంశమున జరిత్రకందిన ప్రథమపురు పుఁడు విజయాల యుఁడు, న స్నెచోడుని కీ విజయాలయుని వంశము త^ సంబంధము లేకపోయినను శుద్ధ ద్రావిడ మండలములోని యొఱయూరున కధిపతినని కవి చెప్పకొని యుండుటచే, నన్నెచోడ నామ ధారుఁ డెవ్వఁడ నీ చోడరాజ సంతతి లో లేఁడని చూపుటకై విజయాల యుఁడు మొదలు చోళ రాజ్యమును బరిపాలించిన రాజుల నా మములును నారి కాలము నీ క్రింద నిచ్చుచున్నాఁడను. "పేరు "కా ల ము, క్రీస్తుశకము .3§ See* هي جنع كيخ حنينج" ౧, విజయాలయుఁడు లాలాం # Mistr ఆ, మొదటియాదిత్యుఁడు i ALEK కాంg"