పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

140 ఆ ం ధ్ర క వి త ర 0 గి జీ సికుఁడం గావున నుత్స మానుఁ డ గు నే శీతాంశు ( డ చెప్పడర బకమించుం బ్రహసించునట్లు సుజనుం బల -ం దురాత్కు éと宮下。 చ• వలసిన వంకలం గురియు వ్వసమాగమమేఘ మేగి శ్ర నలినత దాశ్రయం దవగుణంబును సహ్యమె వృష్టి で密ざ ○ లమగుచో దలంపఁగ శరదృున すさo&3き నట్ల oxy-to నై నెలయనివాని వెల్లదనమేమి ప్రయోజన మకోటికిన్, అని మొదలగు పద్యనులు గలవు నీతి భూషణమునకు సంస్కృతమున మూలనేదో యిప్పటికిఁ దెలియరాదు.' అని వ్రాసియున్నారు, దీనినిబట్టి నీ తి భూ ష ణ ను వ్రాసినది భోజమహశ్ రాజు గాక, అభినవభోజ బిరుదాంకితుఁడగు మe3 యొక కవి యని తెలియుచున్నది. బద్దెన నీతిపీఠికలో భోజమప-శీ రాజు నీవి భూ షణమును రచియించెనని వ్రాయుటకు శ్రీ గామకృష్ణ కవిగారి "గ్రేు యాధారములు క్రొత్తగా లభించెనో తిలియలేదు. బలవత్తరమయి సాక్యము లభించువఱకును భోజమహారా జాంద్రమున గ్రంథములను రచియించెనని తలంచుట కవకాశము లేకున్నను, రామకృష్ణకవి గారి వాక్యములయందలి గౌరవముచే నీ మహారాజు నిందుఁ జేర్చి భావిపరి శోధకుల కనుకూలముగ నుండునని యాతని దని చెప్పఁబడిన నీతి భూష ణమునందలి పద్యములను సకలనీతిసమ్మతమునం దుదాహరింపఁ బడిన వాని నీక్రింద నిచ్చుచున్నాఁడను. క, జను లిది యల్ప గ్రంథం బనవలదు దీనఁ దోఁచు నన్ని రనుఁ జెక్కుల్ గనుపట్టఁ ੇ੪So ਕਹਾਵਾਂ యానవివరము పిన్నగా దే యూరసి చూడg". క. భువి నధికుఁడు దేలుపని యు _క్తివిశేషము చిఱుతవాఁడు దెలుపెడు నొకచో