పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

110 ఆ 0 ధ కవి త ర 0 గి బ్ ぎg)らoみざみ。 జరిగిన యుద్ధములో నా మువ్వురు సైన్యాధిపతులు చనిపో ౧యిరనియుఁ, దరువాత నా చోళ రాజేంద్రుని కుమారుఁడు గొప్ప Jసైన్య మ లో వచ్చి కళ్యాణి చాళుక్యులను జరిమివేసి వేఁగిని నిష్క-ంటకము 7గాఁ జేసెనని యు శ్రీ డా. నేలటూరి వెంకటరమణయ్య గారు కలిదిండి శాసనపరిష్కారిసిందర్భమున భారతిలో (సంపుటము 2ం భాగము ဂ) వాసియున్నారు. పై విషయములనుబట్టి రా జ రా జు పరిపాలనము వుప్పశయ్యను బోలి లేదనియు, నప్పడప్పడు శత్రువుల దాడులును యుద్ధ ములును సఁ ప్రా_ప్తములగుచు నే యుండెననియుఁ దెలియుచున్నది. రాజ రారాజe కళ్యాణి చాళుక్యుల సామంతుఁడా ? రాజరాజు వాయించిన మండతామ శాసనమును విమర్శిం చుచు రాజరాజు కళ్యాణి చాళుక్యుల సా నుం:తుఁడు గా నుండెనని శ్రీ డా. నేలటూరి వెంకటరమణయ్య గార భారతీపత్రికలో (స్వభానుశ్రావణము) వాసియున్నారు. ఈ విషయమున నాకొక్కి-ంత యను మానము కలుగు చున్నది. రా జ రా జు శాసనములలో నెచ్పటను, కళ్యాణి చాళుక్య గాజు యొక్క- "పేరు 7గాని, ఆతని విజయరాజ్య సంవత్సర స ఖ్య గాని, చాళుక్య విక్రమ సంవత్సర సంఖ్యగాని యు దాహరింపఁ బడలేదు. రాజరాజు పరిపాలనా కాలములో, కళ్యాణి చాళుక్యప భుఫా ల శాసనములు వేఁగి దేశములో గన్పట్టుట లేదు. ఈ కారణముచే రాజరాజు. కళ్యాణి చాణక్య సామంతుఁడని యంగీకరించుటకు వున సౌప్పకున్న య ది కళ్యాణి చాళు పభువుల శాసనములలోc దామ "వేఁగీపు గాధీశ్వరులమని చెప్పకొనియు వ్నను, వాంలకుఁ గల్లిన తాత్కాలి: విజయముల వలన నట్టు వాసికొనిరని యూహింపవలయు నే కాని, రాజరాజు, వారి యేలుబడి నcగీకరించి వారికి సామంతుఁడు గా నుండె నని తలం చుటకు వీలు లేదని నా యూహ, కళ్యాణి చాళుక్యులకు, “సమస్తభువనాశ్రియ, సత్యాశ్రయ కుల తిలక" బిరుదము లుం డెననియు ఆ బిరుది వులను నన్నయభట్టు భారతమున రాజరాజున క్రుపయోగిం చె ననియుఁ దమ ప్రభువుల బిరుదములను సా వుం తు లు ధరించుట కల