పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–28] న న్న య భట్టు 109 మన గ్రేఁగి యచ్సట నొక చిన్న సంస్థానమునకు బ్రభు పై కాలవు గడపిన ట్లా తని తరువాతివాగు వాh~ం ంచిన శా ున నులవునఁ దెలియు చున్నది. కొంత కాల విూ విజయాదిత్యుఁడు, పశ్చివు చాళుక్యులకడ సేనానిగా నుండెనని చరిత్ర కారులు వాసియున్నారు, విజయాదిత్యు ని కుమారుఁడైన శక్తివ" శాసనములోని "విమలాదిత్యాచ్సోడాన్వయె కలక్ష్మ్యాశ్చ మేకవమహాదే వ్యాః ఆజని జయశీ విశ్యా విజయాదిల్యో నరేశ్వరస్తుత్యః పరోక్షే ত ৩৪ రాజస్య బ్రాత ద్వైమాతురస్య యః పత్యగహీ న్మహీ రాజ్యం వీర శీయాయులైః ఆను శ్లోకములవలన రాజ గాజు, ఏ కారణమవలననో, తన రాజ్య మును వీడి, యున్నప్ప డాతని పరోక్షమున విజయాదిత్యుఁ డాతని రాజ్యము నపహరించి యుండె వ ని తెలియుచు -్నది. ఈ : థ శౌ, శ. కాలాB లో జరిగియుండును, దక్షిణమున చోళుకును పశ్చిమ చాళ్లు క్యులకును జరుగుచున్న యుద్ధ యులోఁ జోులపక్ష వునx బాను కో, కాక, తనమామగారైన రా చేు చోళుని ర్యామాతని దౌహీనుఁ డును తనకుమారుఁడునైన రాజేందచోళునకు (కులోత్తుగ చోడుడు) రాఁబట్టవలయునను పయత్నమునా నో క్షీణ దేశమునకు రాజ రాజు పోయి యుండును. ఆ కాలము గో వేగి సింహశీ సనమును, విజయాదిత్య డు, పశ్చిమ చాళుక్యల సాహాయ్య మన నాక్షమించి కొని యుండును కాని, రాజరాజు మఱల విజయాదిత్యనిన Oడి ర్యామ ను దీన్సీ కొన లేదు. తరువాత కొలఁదికాలములో నె రాజరాజు చనిపోయి యుండును. శా. శ. F_ర పాంతమున "వేగి దేశము నాక్రమించుకొనవల యునని, కళ్యాణి చాళుక్యులు పయత్నించి రనియు, నాసమయమున రాజరాజు మేనమామ యగుమధురాంతకచో రాజే ద్రభూపాలుని పను పున రాజరాజబ్రహ్మనహా రాజును వ అకి యిరవుగు దండాధిపతులును శిబచండ సైన్యములో వచ్చి కళ్యాణి చాళుక్యుల సెదర్కొ-నిరనియు,