పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

90 ఆ ం ధ కవి త ర ం గి కి జేఁగి "దేశమే కాక్ష oడ ఎలమంచిలి రాజధాని"గా గల కళింగమును "దేవ రాష్ట్రమును (విశాఖపట్టణ మండలము లోనిది) నీతని స్వాధీనమునం ದಿ-ನಿಲ್ಲ గన్నట్టుచున్నావి. 蘇 ఈ చాళుక్య భీముఁడు కౌండిన్య గోత్రుఁడును ద్రో ణ భట్టు వ త్రుఁడును రేవమయ్య పౌత్రుఁడును, నగు పోతమయ్యకు ఉత్తర కcడే వాడి విషయములోని కూకిపఱ్ఱను తన పట్టాభి మేక కాలమున నగ్రహా 5 మ గా నిచ్చి శాసనము వ్రాయించెను. (ఎపి గ్రాఫియాఇండి "కా సం X పేజి ౧.9లా) మొట్టమొదట చాళుక్యరాజుల పరిపాలనా "కాలమును దెలిసిన దీ శాసన మే, ఈ తనికి విష్ణువర్ధనుఁ డని నావూంతర ఎన్ని శాసనము చెప్పచున్నది. ద్రోహార్డునుఁ డ ను బిరుడవున్నది. -కఃతనికి విష్ణువర్ధనుఁడని నామాంత్రమున్నను విష్ణువర్ధనులను లెక్కి-ంచు ట్ర లో కొందఱు చరిత్రికారు లీతనినిఁ జేర్చుకొన లేదు. కొంద ఆతనిని నాఱవ విష్ణువర్ధనుఁ డని బేర్కొన్నారు, నేనిం దీతనిని విష్ణవర్షనునిగా లెక్కింప లేదు. ఇంతటనుండి విష్ణువర్ధన సంఖ్యలోఁ గొందeశిఖో భేదము గన్పడుచుండును. ఈతని ఆ_త్తిలితావ్రు శాసనము (ఆ. సా. ప. సం. ౧౧ సం ఒపుట 3 రn)ను బట్టి యిలాతని పట్టాభివేకము వూూణశకము కాలా.9 సc| ఏ పియలు ౧ 2వ తేది యని తెలియుచున్నది. కుబ్జవిష్ణవర్ధ నుఁడు మొదలు 7గా రాజ్యమేలిన రాజుల రాజ్య సంవత్సరములనుబట్టి చూడఁగా నీ పట్టాభిమేక కాలమును ఆయాం రాజుల పరిపాలనా కాల ములును ఒక సెల యిరువది దినవులు తక్కు వ గా సరిపోయినవి. ఈ చాళుక్య భీముని కా ములో పాండురంగని శాసన మొకటి (థగవర ము శాసనము) కనఁబడుచున్నది. ఇతఁడ, గుణగ విజయాది త్యుని కాలములో నున్న పాండురంగుఁడై యుండునని లోఁచుచున్నది, ఈ చాళుక్యముని బెజవాడ తామ్ర శాసనములో పాండుంగుని ఎ.నువుఁడైన 'కాడెయరాజు ఆజ్ఞప్తిగా గనుబడుచున్నా ఁడు, ఈయురు వురు పాండురంగులు నొక్క రి గుదురో కాదో తెలియదు. తౌతయు మినుముఁడ నొక్క రాజు కాలములో నుండుట సంభవమేనా ! యని యనుమానము కలుగ చున్నది,