పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

38 ఆ ం ధ9 క వి త ర ం గి జీ y భవా నీవ పితుడి భూదరమూన్య తాం జనయ నీ జలధేషీశ్రీ ৩:5 43 -ভ-6 త్సీ తేవ గుణాన్వీతత్వా చ్ఛీలకే త్వన్వర్థివ ద్య జని “ఆను వాక్యములవలన రాష్ట్రకూట రాజయిన, యింద్రభట్టా కునికుమార్తెయగు శీలవు' యినాs గుణగ విజయాదిత్యుని తల్లియై నట్లు తెలియుచున్నది, ఈతని తండి "కాల వునాఁటికి రాష్ట్రకూటులతో" దూర్పు చాళుక్యలకు వైరము వూసి పోయి యుండునని యూహీ-ంపఁ ది గియున్నది. ఈ శాసనమున పాండురంగడు, ఆజ్ఞప్తియని యు దాహగింపఁ బడియున్నది. ఈ పాండు రంగని తండ్రి కడియురాజు, ఈతనిని సాహాయ్యముగాఁ గొని గుణకవిజ యాదిత్యుఁడు బోయరాజుల యల్లుల నిణఁచి వేసెను. వారితొ^ జరి ኧ፩ యుద్ధమున నీకడియ రాజా నిహతుఁ డ గామ్యెను. ఆతనియందుఁ గల యనురాగమునుబట్టి యాతని కుమారుఁ డైన పా O డు రి 0 గ ని 전 న్యాధిపతిగ నియమిం చెను. పాండురంగ ( డును తండ్రిని మించిన పరాక్రమవ8తుఁడును, స్వామిభక్తి పరాయణుఁడు నై యనేక యుద్ధ మలలో గుణగ విజయాదిత్యునకు జయ వు గల్లించెను. ఈ విషయ ములు పాండురంగని శౌసనములయందుఁ జెప్పబడి యున్నది లోని "గుస్యచ మాతా రాష్ట్రకూటాధిప స్యెన్ద) భట్టారకస్య హిమవతా" కడియ రాజు కుమారుఁ డైన పాండురంగని శాసనానులు నెల్లా రు మండలమున ఆష్టంకియం దో`కటియు, కందుకూరు నcదొకటియు నున్నవి: (R, శౌ , సం, పుటలు Fలా--Xర ర) ఇవి పద్యాత్మక యులని సుపసిద్ధ చరిత్రకారులగు t? కొమజ్ఞాజు లక్కణగావు పంతులు 7ూరు గు_ంచియున్నారు. దీనినిబట్ట నన్నయకు దాదాపు అం 0 సంవత్సర ములకుఁ బూగ్వమే ఆ ధమునఁ బ- కవిత్వ మున్నదని తేటపడుచున్నది. నన్నయకుఁ బూర్వ మొక యాrద్ర ఛందస్సుకూడ కలదని పండిత రాథు వయ్యంగా రను చున్నారు. కడియ రాజు శాసనమొకటి కలదు (భారతి సం. 3 భా, ౧ పు, L౧లా) దీనిని ధర్మవర శాసనమందురు. ఇం దీతఁడు విజయాది.్య పాదపద్మ భ్రమరాయమాణుఁ డని వర్ణి ంపఁబడినది,