పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

58 ఆ 0 ధ్ర క వి త రి 0 గి శి ఉ, కొమ్మయశౌరిసూనున కకుంఠితకీ_ విలాస మొందఁ గ ద్యమ్మున దండి చెప్పినకధాకము మొప్పఁ దెనుంగు బాస X ద్యమ్యును బద్యమం బెరయ నంచితభావరసోద యాభిరా మ మ్మగునట్లుగా దశకుమార చరితము చెప్పఁబూనితికా,” దండికృత దశకుమారచరితమును రసోచితముగా నాంధీకరిం చుటచే సీతని నభినవదండి యని పజలనఁ జొచ్చిది కవిబ్సహ్మయగు తిక్కన యే యీతనికవిత్వమును మెచ్చు కొని యి"తిఁగు రచించిన గంథమును గృతి నందినప్ప డీకవి కవిత్వ శైలినిగూర్చి వాయుట వృధాయాసము. ఆ బావము నేకవి యీ క్రింది పద్యములోఁ జెప్పకొని యున్నాఁడు. గీ. కవితచెప్పి యుభయకవి బోుతు నొప్పింప 宮35ら బ్రహ్మకైన నతఁడు మెచ్చఁ బరఁగ దశకుమార చరితంబు చెప్పిన పోడ నన్ను వేతె పొగడనేల దశకుమార చరితమునఁ జెప్పిన కథా వృత్తాంతమును క్లుప్త ముగా గంథాదిని గవి చెప్పియున్నాడు. ఆకథను నావాక్యముల తోఁ జెప్పటకం"ు కవి నాక్యములనే cయ బాగా వూగించిన బాగుగనుండు لیخO) ననియెంచి యట్టు చేయుచున్నాఁడను. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా చెప్పంబూనిన కథాని "కాలుం బనుసురల తాజాలం బెట్టిదనినఁ దదీయకందం బ్రెనకుసుమపు రంబున కధీశ్వరుండైన రాజహంసమహీవల్లభ వృత్తాంతంబును రాజ వాహన పముఖ దశకుమారజనన పుకారంబును, దివ్య వాగుపడేశ కమంబున వారలు దిగ్విజయార్థం బరుగుటయు, వింధ్యాటవీమధ్యం బున వూతంగకుం డనుసాధకునకుఁ గియాసహాయత్వంబు ననుష్టింపం బూని రాజ వాహనుండు చెలులనంచించి చనుటయుc దదన్వేషణా స్థంబుగా దక్కి-నకువూరులు దిక్కు-లకుం బెక్కు ముఖంబులం బోవు