పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూలఘటిక కేతనకవి 59 టయు, దైవయోగంబున బలంబు సాధించి నెలువడి వచ్చి పుష్పో ద్భవ సోను దత్తులం గలసి రాజవాహనుం డిజ్జయినీ పు) కంబు నకుం బోయి తత్పతియైన దర్పసారుని చెలియలి నవంతిసుందరి యను "కాం కౌరత్నంబుం గపట*పాయ౧బునం బరిణయం బగుటయుఁ గొం డో"కకాలంబునకుఁ జంపానXరంబునం గువూరి స లెల్లంూడుటయుఁ దొలుతఁగూడిన యికువురి చరితంబులు రాజ వాహనువలన నెఱింగిన దక్కి-న కువూగులుం దమతమచరితంబులు గమంబున నతనికి విన్న వించుటయుఁ బదంపడి శాతవజయం బొనర్చి రాజహంసుచేశ రాజ వాహనుం డభిపి క్రుండగుటయు నతంగు సముదముదితంబైన వసు ధా చకంబు నిర్వకంబుగా బాలించి మితగణ సమేతంబుగా కాజ్య సుఖంబు లనుభవించుటయు నై యొప్ప నెయ్య దియ్యది సవిస్తర సంకీర్తనం బాకర్ణనీయంబుగా వర్ణించెద.” ఇది యొక కల్పనాకధ. కళాఫూదయము వంటిది. ఇతినృత్తము మనోహరమై గుగాక ణీయ ముగా నుండును. దీనికిదోడు కేతనకవి కవిత్వముగూడ సరసమై హృదయంగమముగా నున్నది. నవలా పఠనమునం దభిరుచి గల యివా కాలప) పాఠకులకుఁ బద్యమయ సనలా పఠనమునం విచ్ఛవొడమె చ్చే యీగంథము వారిమనోరథము నీడేర్పఁగలదు. కతeడు గచించిన రెండవగంథము “ఆంధ్రభాషాభూషణ" వును లక్షణ గంధము. ఇంతకుఁ బూర్వము లక్షిణమును దేలుపు పుస్తకము లేదనియు, దానే మొట్టమొదట సీప్పాత్తమును వాయు చుంటిననియు సీకింది పద్యములలోఁ గవి చెప్పియున్నాడు. ఇందు వ్యాకరణ నియమములు మూతమున్నవికాని ఛందోలకణములు లేవు. క. మున్ను తెనుఁగు నకు లక్షణ మెన్నఁడు నెవ్వరును జెప్ప కేఁ జెప్పెద వి ద్వన్నికరము మది మెచ్చఁగ ده నన్నయభ ట్బదికది జనంబుల కగుణన్.