పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8–15] మూలఘటిక కేతనకవి 57 క, వివిధక భౌనిపుణుఁ డ నభి నవదండి యనఁగ బుధజనంబులచేతకా భువిఁ బేరుఁ గొన్నవాఁడను గవిజనమిత్రుండ మూలఘటికాన్వయుఁడకా, ぎ. మానయకును గంగవుకును సూనుఁడ మితసత్యహితవచోనిపుణుఁడ 3) జ్ఞానానూనమనస్కు-ఁడ నానాశాస్త్రజ్ఞఁడను వినయ భూషణుఁడన్, 莒。 ఖ్యాతశుభచరితుఁడను వృప కేతనపాదద్వయీనికేతనుఁడ నొం గేతన యన సత్కవియన భూతలమున నతిశయంబు బొందిన వాఁడకా, పద్యములవలనఁ XQ శాస్రుజ్ఞానము గల పండితుఁడనియు సంస్కృతమున గంథములను రచియించిన వాఁడనియు శివభక్తుఁ డనియు వినయవివేకాది సద్గుణసంపన్నఁడనియుఁ దెలియుచున్నది. సంస్కృతభాషలో సుపసిద్ధ వుప-శీక వియగు దండి రచియించిన దశ కుమారచరితమను గద్యకావ్యము నీతఁ డాంధమునఁ బండెండా శ్వాసములు Жер గద్యపద్యకావ్యముగా రచింుంచి, మహాభారతకృతి క_ర్తయగు తిక్కనసోమయాజి కంకితము చేసెను. ఆనిషయము దశ కుమారచరితమునందలి యీకింది గద్యపద్యములలో Xext3. అత్యాదరంబునరావించి యాస వార్ధ పాద్యతాంబూలాంబరాభర కొతి దానాద్యుపచారంబులఁ బరితుష్ట హృదయం జేసి నీవు సంస్కృతాద్య నేక భాషా కావ్య రచనావిశారదుం డగుట జగత్ర్పసిద్ధంబు గావున నొక్క కావ్యము రచియించి నన్నుఁ గృతిపతిం చేయవలయునని సగౌర 3○2x37ヤ"c బార్ధించిన నేనువు మత్కా-వ్యకన్యకకుఁ దగునరుం డగు నతని మనోరథంబు సఫలంబు గావింపం దలంచి.